జర్నలిస్టు పై పోలీసుల దాడి ఖండన

విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ పట్ల రామాంతపూర్ వద్ద పోలీస్ ల దురుసు ప్రవర్తనను హైద్రాబాద్ బిజినెస్ జర్నలిస్ట్స్ మిత్ర బృందం ఖండిస్తోంది . హెచ్ఎం టీవీ రిపోర్టర్ సునీల్, సాక్షి స్టేట్ బ్యూరో రిపోర్టర్ గణేష్, ఓల్డ్ సిటీ సివిఆర్ రిపోర్టర్ తదితరుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొవాలని ప్రభుత్వాన్నీ , పోలిస్ డీజీపీని కోరుతోంది . భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం

ఇట్లు
హైద్రాబాద్ బిజినెస్ జర్నలిస్ట్స్ మిత్ర బృందం..