కేసీఆర్‌కి ద‌మ్ము, ధైర్యం లేదు : బండి సంజ‌య్‌

సీఎం కేసీఆర్‌కి పాల‌న చేసే స‌త్తా లేద‌ని విమ‌ర్శించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. రైతుల‌ను ఏవిధంగా ఆదుకోవాల‌నే తెలియ‌ని ఆయ‌న దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.
ఏడేళ్ల సంది వడ్లు మేమే కొంటున్నం అని కేసీఆర్ చెప్పిండు. కానీ, అదంతా అబద్ధం. వడ్లు కేంద్రమే కొంటుందని రైతులు గ్రహించిండ్రు కాబట్టే వాళ్లు టీఆర్ఎస్ కు దూరమవుతున్నరు…బిజెపికి దగ్గరవుతున్నరు. అందుకే కేసీఆర్ రైతులతో రాజకీయాలాడుతున్నడ‌ని కూ యాప్‌లో పోస్ట్ చేశారు.

https://www.kooapp.com/koo/bandisanjay_bjp/bd250a5b-5bc3-4723-a9de-a72fc69af3f5