తెలంగాణ‌లో 429 మంది మృతి

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,855 శాంపిల్స్ పరీక్షించగా 1430 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే ఏడుగురు క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. … Read More

మెద‌క్ జిల్లాలో విజృంభిస్తున్న క‌రోన‌

హైద‌రాబాద్‌కి అతి స‌మీపంలో ఉన్న జిల్లా మెద‌క్. ఈ జిల్లాలో గ‌త కొన్ని రోజులుగా క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన హెల్త్ బులెటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో 26 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో … Read More

వారానికి రెండు రోజులు పూర్తి లౌక్‌డౌన్‌

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వెస్ట్‌ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు వేగంగా పెరగడంతోపాటు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ మొదలైనందున బెంగాల్‌ సర్కార్ లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేసింది. వారంలో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించాలని నిర్ణ‌‌యం తీసుకున్నారు. గురు, … Read More

ఐశ్వ‌ర్య అర్జున్‌కు క‌రోనా పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్‌ మీడియాలో … Read More

ఏపీలో ఒక్కరోజే 5041 కరోన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 5,041 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా … Read More

గుంటూరు జిల్లా కరోనా పాజిటివ్ కేసులు

పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వచ్చిన మహిళా నాయమూర్తి ఇంటిలోని నలుగురు కుటుంభ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐనది. రాజమండ్రి నుండి నిన్ననే బదిలీపై వచ్చి పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా చార్జి తీసుకున్న న్యాయమూర్తి … Read More

నెల్లూరు జిల్లాలో 22 జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా

ఏపీలో క‌రోన వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఓ ప‌క్క ప్ర‌జా ప్రతినిధులు క‌రోన భారిన ప‌డుతుంటే… మ‌రో ప‌క్క జ‌ర్న‌లిస్ట్‌ల‌కు వైర‌స్ సోక‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. వార్త‌ల సేక‌ర‌ణ కోసం నిత్యం వివిధ ప్రాంతాల‌కు తిరిగే జ‌ర్న‌లిస్ట్‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు కూడా … Read More

గ‌జ గ‌జ వ‌ణుకుతున్న మాసాయిపేట‌

క‌రోనా ఇప్పుడు ప‌ల్లెలను సైతం గ‌జ గ‌జ వ‌ణికిస్తోంది. ఎక్క‌డో చైనాలో పుట్టిన వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా ప‌ట్ట‌ణాల్లో విల‌య‌తాండ‌వం చేసిన క‌రోనా ప‌ల్లె జీవానాన్ని సైతం వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే మెద‌క్ జిల్లాలో నిత్యం క‌రోనా కేసులు పెర‌గ‌డంతో … Read More

లాక్‌డౌన్‌ పొడిగింపు లేదు

కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్‌డౌన్‌ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ … Read More

నేటి నుండి 4 జిల్లాల్లో పూర్తి లౌక్‌డౌన్

రోజు రోజుకీ క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ వైపు చూస్తున్నాయి. కొత్త‌గా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న జిల్లాలు, సిటీల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, గోవా స‌హా ప‌లు రాష్ట్రాలు … Read More