రికార్డు స్థాయిలో ముగిసిన భారతీయ సూచీలు; 13,000 పైన నిలిచిన నిఫ్టీ, 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
ఐ.టి., లోహాలు మరియు ఫార్మా స్టాక్స్ నేతృత్వంలోని లాభాలతో బెంచిమార్కు సూచీలు మంగళవారం రికార్డు స్థాయిలో ముగిశాయి. నిఫ్టీ 1.08% లేదా 140.10 పాయింట్లు పెరిగి 13,000 మార్కు పైన 13,109.05 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ … Read More











