ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోన పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి..ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.

దుంప‌ల్లిలో దూకుడుగా బీజేపీ

దుబ్బాక మున్సిపాలిటీ ప‌రిధిలోని దుంపలపల్లిలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ప్ర‌చారంలో భాగంగా ర‌ఘునంద‌న్‌రావు, సిద్దిపేట జిల్లా మ‌హిళామోర్చా నాయ‌కురాలు అరుణ‌రెడ్డిల‌కు స్వాగ‌తం ప‌లికారు దుంప‌లప‌ల్లి ప్ర‌జ‌లు. గ్రామంలో భాజ‌పా జెండా ఆవిష్క‌ర‌ణ చేసిన అనంత‌రం ర‌ఘునంద‌న్‌రావు, అరుణ … Read More

దుబ్బాక‌లో తెరాస‌కు ఓట‌మి భ‌య‌మా?

దుబ్బాకలో అధికార పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది కాబ‌ట్టే టిఆర్ఎస్ త‌మ శ్రేణుల‌ను రంగంలోకి దింపుతుంద‌నే ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు త‌మ సీటును ఎక్క‌డ త‌న్నుకుని పోతాయ‌నే ఓట‌మి భ‌యంతోనే టిఆర్ఎస్ పార్టీ హ‌రీష్ రావును అక్క‌డ రంగంలోకి … Read More

అందుకే దుబ్బాక‌లో మాకం వేసిన పైస‌ల మంత్రి

తెలంగాణ అసెంబ్లీ, పార్ల‌మెంట్‌, స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్‌ను ఏ ఎన్నికల్లోనూ ఓడించడం సాధ్యంకాదనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. అలాగే ఎన్నిక ఏదైనా అది టీఆర్ఎస్‌దే విజ‌యమ‌ని, టిఆర్ఎస్‌ను ఓడించడం అంత సులువైన‌ది కాదనే అభిప్రాయాన్ని కెసిఆర్‌, … Read More

తెలుగు రాష్ట్రలపై కన్నేసిన భాజపా

తెలుగు రాష్ట్రాల‌పై బిజెపి అగ్ర నాయ‌క‌త్వం క‌న్నేసింది. జాతీయ స్థాయి కొత్త కార్యవర్గానికి సంబంధించి బిజెపి శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగువాళ్లకు స్థానం క‌ల్పించింది. జెపీ న‌డ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా భాధ్యతలు చేపట్టిన దాదాపు 8 నెలల … Read More

గ‌ల్లీ నుండి ఢిల్లీ దాక : అరుణ‌

మ‌హిళ‌ల‌కు అత్యున‌త స్థానం క‌ల్పించేది ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీలోనే సాధ్యం అవుతుంద‌ని అన్నారు సిద్దిపేట జిల్లా భాజ‌పా మ‌హిళా మోర్చా నాయ‌కురాలు గాడిప‌ల్లి అరుణ‌. తెలంగాణ నుంచి అనేక మందికి జాతీయ స్థాయిలో ప‌దువులు ద‌క్క‌డం గ‌ర్వించ‌ద‌గిన విష‌య‌మ‌న్నారు. జాతీయ … Read More

భాజ‌పా నాయ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌కి శుభాకాంక్ష‌లు తెలిపిన లలిత‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కె.ల‌క్ష్మ‌ణ్ నియ‌మితులైనారు. ఈ సంద‌ర్భంగా పార్టీ మ‌హిళా మోర్చా రాష్ట్ర మ‌హిళా నాయ‌కురాలు లలిత ల‌క్ష్మ‌ణ్ కి క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే తమ … Read More

దుబ్బాకలో విజయం భాజపాదే

దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలలో తమ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని అన్నారు భారతీయ జనతా పార్టీ మహిళ నాయకురాలు, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జి కంకణాల నివేదిత. దేశంలో ప్రధాని మోడీ తీసుకొస్తున్న పథకాలు రాష్ట్రంలో ప్రజలకు … Read More

రఘునందన్ రావుకి తొగుటలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు

దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం లోని బంజెరుపల్లి,లింగాపూర్, రాంపూర్, తుక్కపూర్ గ్రామాల్లో భాజపా నేత రఘునందన్ రావుకి బ్రహ్మరథం పట్టారు. ఇంటింటి ప్రచారం చేశారు రఘునందన్ రావు. ఆయా గ్రామాల్లో వివిధ పార్టీ ల నుండి బిజెపి లోకి పెద్ద ఎత్తున … Read More

రఘునందన్ కి ఆంధ్రా నుండి మద్దతు

తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రా నుండి మద్దతు పలుకుతున్నారు. దుబ్బాక ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా సాగుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలోనే కాకుండా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునంద్ రావుకి అక్కడి అభిమానులు మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ … Read More