ధరిపల్లిలో విరాటపర్వం అందుకేనా

అందాల భామ సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదలై చేసిన హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోని బట్టి సినిమాలో ఆమె పాత్ర గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి. … Read More

సడలింపులు మన చావుకేనా ?

దేశంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇతర దేశాలు సైతం మన భారత దేశాన్ని పొగిడాయి. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉత్తర్వులతో … Read More

మార్కెట్లు వరుసగా రెండవరోజు కూడా నష్టాలను చవిచూడడం కొనసాగించాయి

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజిల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టి 50 సూచీలు ఈరోజు వరుసగా రెండవ రోజు తగ్గుముఖం పట్టాయి. వాణిజ్యం యొక్క చివరి సమయంలో, స్వల్పకాలికంగా కోలుకునే సూచికల … Read More

ఇక డిగ్రీ పరీక్షల ఫీజు కట్టండి

ఇక డిగ్రీ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) వెల్లండించింది. యూనివర్సిటీ పరిధిలో జూన్, జూలై నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షా ఫీజుల చెల్లింపు వివరాలను మంగళవారం వర్సిటీ పరీక్షల కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం … Read More

కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రి : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంది పడ్డారు. రైతులు కష్టాలు పడుతుంటే పటించుకోవడం లేదని విమర్శించారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ‌బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని … Read More

పంటలను మార్చండి : తెలంగాణ సర్కార్

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ … Read More

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీరియస్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పై పోరు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. కేఆర్ఎంబి చైర్మన్ ను నేరుగా కలిసి వివరించాలని రజత్ కుమార్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్. … Read More

తెలంగాణ, ఏపీ నీళ్ల యద్ధం

ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జిఓ పై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కు ఇరిగిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి … Read More

మా నీళ్లు మాకు కావాలి : కెసిఆర్

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని … Read More

ఉపాధి కావాల‌నుకునే కూలీల కోసం కొత్త‌గా జాబ్ కార్డులు

ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా వైప‌రీత్యం…వేస‌వి కాలం… దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు క‌ల్పించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌ను … Read More