అందుకే లాక్‌డౌన్ స‌డ‌లించాం : ఈటెల‌

జీవనోపాధి కోల్పోతున్నారన్న కారణంతోనే లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సడలింపులు ఇవ్వడంతో జనాలు ఎక్కువ మంది బయటకు వస్తున్నారని, దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగిందన్నారు. వయోవృద్ధులు, … Read More

రైతుబంధు- బంధువేనా ?

బంధువు అంటే మ‌న భాష‌లో చుట్టం. మ‌న ఇంటికి చుట్టం అదే బంధువు వ‌స్తే ఎన్ని రోజులు ఉంటాడు. ఒక‌టి లేదా రెండు రోజులు మ‌హా అయితే మూడు రోజులు ఉంటారు. అంతేకానీ శాశ్వ‌తంగా మాత్రం మ‌న ద‌గ్గ‌ర ఉండ‌రు. ఇప్పుడు … Read More

ఆందోళనలో తెలంగాణ సీఎంఓ

తెలంగాణా సీఎం కార్యాలయం లో కరోనా కలకలం : మెట్రో రైల్‌ భవన్‌లోని సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఇటీవలే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉద్యోగి కుమారుడు కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్‌ సోకిందని గుర్తింపు సీఎంవో ఆఫీసుకు రావొద్దని … Read More

10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…

10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… జూన్ 8 నుండి యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్టు.. హైదరాబాద్, రంగారెడ్డి సికింద్రాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి… జిఎచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో … Read More

వూహాన్‌లో కోటి మందికి క‌రోన ప‌రీక్ష‌లు

చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో అమలవుతున్న అత్యవసర పరిస్థితి తీవ్రతను రెండో స్థాయి నుంచి శనివారం మూడో స్థాయికి తగ్గించినట్లు యంత్రాంగం తెలిపింది. కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వూహాన్‌లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు లేవని తెలిపింది. వూహాన్‌లోని మొత్తం కోటి … Read More

భార‌త్‌లో ఒకే రోజు 9851 క‌రోన కే‌సులు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 9,851 కేసులు, 273 మరణాలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 26 వేల 770కు … Read More

చెప్పిన పంట వేశాకే రైతుబంధు ?

రైతు, స‌ర్కార్ ఇద్దరికి న‌ష్ట‌మే విప‌క్షాలు చెప్ప‌న‌ట్టుగానే జ‌రుగుతుంది. తెలంగాణ‌లో రైతుబంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. స‌ర్కార్ చెప్పిన పంట వేశాకే రైతుబంధు పైస‌లు వారి ఖాతాలో వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీంతో రైతులు కారు, స‌ర్కార్‌పై … Read More

తెలంగాణలో కొత్తగా 143

తెలంగాణలో శుక్రవారం కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్‌, … Read More

మరో సారి మానవత్వం చాటుకున్న రాజశేఖర్ రెడ్డి:

మ‌నిషికి మ‌నిషి స‌హాయ‌ప‌డ‌డ‌మే మాన‌వత్వం. నీవు… చిన్న పెద్ద అంటూ తార‌త‌మ్యం చూపిస్తే… మ‌నిషి పుట్ట‌క‌లో అర్ధ‌మే లేదు. ప్ర‌తి ఒక్క మ‌నిషికి వేరొక మ‌నిషితో ఏదో ఒక రూపంలో ప‌ని ప‌డుతుంది. అలాంట‌ప్పుడే ఆప‌దలో ఉన్న‌వారిని ఆదుకుంటే వారు జీవితాంతం … Read More

సుష్మితా సేన్ నటించిన తన తాజా సిరీస్ ఆర్యను  విడుదల చేసిన హాట్‌స్టార్ స్పెషల్స్

~9-ఎపిసోడ్ల షోలో సుష్మితా సేన్, చంద్రచూర్ సింగ్‌లు నటించగా, సుదీర్ఘ విరామం  అనంతరం వీరు డిజిటల్ అరంగ్రేటం చేశారు. ~ ~ మీ కుటుంబాన్ని రక్షించుకునేందుకు మీరు ఎంత వరకు వెళతారు?  19 జూన్ 2020న డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ~ … Read More