ఘ‌ట్‌కేస‌ర్‌లో అడుగుపెట్టాలంటే భ‌ప‌డుతున్న ప్ర‌జ‌లు

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఘ‌ట్‌కేస‌ర్‌లో నిత్యం క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కి రావాలి అంటే భ‌య‌ప‌డుతున్నారు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పా బ‌య‌టకి రాని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌రి నుంచి మ‌రొక‌రి … Read More

పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకోం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ నవీన్ కోరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను … Read More

మరో మంత్రికి కరోనా

తమిళనాడులో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్‌లోని సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు శుక్రవారం రోజున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. దీనిపై డీఎంకే అధ్యక్షుడు … Read More

క‌రోనా రోగుల‌కు కిమ్స్ హోం ట్రీట్‌మెంట్‌

కోవిడ్‌-19 సోకిన రోగులకు కిమ్స్ హాస్పిట‌ల్ ఆన్‌లైన్ ద్వారా హోం ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఒక‌రి నుండి ఒక‌రికి వ్యాధి సోకుతుడండంతో ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డానికి కిమ్స్ యజ‌మాన్యం కోవిడ్‌-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీని ముందుకు తీసుకొచ్చింది. కరోనా ల‌క్ష‌ణాలు ఉన్నా… లేదా … Read More

అక్కడికి వచ్చి నన్ను పిలవండి

ఆన్‌లైన్‌ డెలివరీ అందుబాటులోకి వచ్చాక ఉప్పు, పప్పు నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ అన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేస్తున్నాం. ఈ విధానం ద్వారా మనకు కొంత సమయం ఆదా అవుతుందనే చెప్పాలి. అయితే ఏ వస్తువు ఆర్ఢర్‌ చేసినా అది మన … Read More

భార‌త్ బాట‌లో ఆస్ట్రేలియా

చైనా యాప్ టిక్‌ టాక్‌ ను భారత్‌ నిషేధించింది. లేటెస్టుగా ఇండియా బాటలోనే ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నారు. టిక్‌ టాక్‌తో డేటా చోరీ ముప్పుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా అసెంబ్లీ ఎమ్మెల్యేలు టిక్‌ టాక్‌ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. టిక్‌ టాక్‌ను … Read More

కేసీఆర్‌కి సోయి లేకుండా పోయింది : బ‌ండి సంజ‌య్‌

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసార్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . కరోనా మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయి లేకుండా గాలి వ‌దిలేసి ప‌క్క‌లేకుండా వెళ్లిపోయార‌ని విమ‌ర్శించారు. … Read More

తెలంగాణలో 30 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. బాధితుల సంఖ్య 30 వేలకు చేరువైంది. బుధవారం 1,924 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 29,536కి చేరింది. ఇందులో 11,933 యాక్టివ్‌ కేసులుండగా.. 17,279 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 11 మంది మృతి … Read More

మాస్క్ లేక‌పోతే ఇక కేసే

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసుశాఖ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ప్రైవే టు పార్టీలు, విందులు, వినోదాల విషయం లో నిబంధనలు ఉల్లంఘించినా.. పోలీస్‌స్టేషన్లలోకి గుంపులుగా వచ్చినా క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు ఇకపై మాస్కు ధరించే … Read More

హైద‌రాబాద్‌లో సామాన్యుడి ఇంటికి రూ.25 ల‌క్ష‌ల క‌రెంట్ బిల్లు

హైద‌రాబాద్‌లో నివ‌సించే ఓ సామాన్యుడికి క‌రెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ప్ర‌తి నెల వంద‌ల్లో వ‌చ్చే బిల్లు ఏకంగా 25 ల‌క్ష‌ల రూపాయ‌లు రావ‌డంతో ఆ బిల్లును చూడ‌గానే అవాక్క‌య్యాడు. తీరా ఆ బిల్లును తీసుకుని కరెంట్ ఆఫీసుకు వెళ్లి కంప్లైంట్ … Read More