1700 రోజుల మైలురాయికి చేరుకోబోతున్న విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానం

-2015 న‌వంబ‌ర్ 17వ తేదిన ప్రారంభ‌మైన విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానం విశ్వ‌మాన‌వ‌వేదిక ఉచిత వృద్ధాశ్ర‌మంతో పాటు ఎంతోమంది ఆద‌ర‌ణ‌లేని వృద్ధుల ఆక‌లి తీరుస్తున్న నిత్యాన్న‌దానంకాలే క‌డుపుల‌కు కాస్త అన్న‌పెడ‌దామ‌న్న నినాదంతో 2015 న‌వంబ‌ర్ 17వ తేదిన పాల‌కొల్లు ప్రాంతంలో ప్రారంభి్ంచిన విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానానికి … Read More

రైతుబంధుకి టైం లిమిట్ లేదు : కేసీఆర్‌

రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలనున్నా వెంటనే వారిని గుర్తించి వారందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు. ఇది … Read More

తెలంగాణ‌లో తగ్గ‌ని క‌రోనా ప్ర‌భావం

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. ఇవాళ ఒక్కరోజే తొమ్మిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే శనివారం … Read More

రాయ‌ల‌సీమ‌లోనే అరుదైన చికిత్స చేసిన కిమ్స్ క‌ర్నూలు

పది కేజీల బరువు గల ఆరేళ్ల పాప‌  ప్యాంక్రియాటైటిస్ కు అరుదైన చికిత్స‌. రాయ‌ల‌సీమ‌లోనే మొద‌టిసారిరాయ‌ల‌సీమ ప్రాంతంలోనే ఆరేళ్ల పాపాకు అరుదైన చికిత్స చేసింది కిమ్స్ క‌ర్నూలు హాస్పిట‌ల్‌. శ‌స్త్ర‌చికిత్ప ద్వారా కాకుండా అధునాత‌న ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేసి ప్రాణాలు … Read More

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 11 యాప్స్ తొలగింపు

గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ … Read More

పూణేలో పూర్తి లాక్‌డౌన్‌

జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More

అక్క‌డ‌ 11 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇందులో 1576 మంది లోక‌ల్స్ కాగా.. 32 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి … Read More

ర‌హ‌స్య సోరంగాల‌ కో‌స‌మే కూల్చుతున్నారా? : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

వందేళ్ల‌పైగా చ‌రిత్ర క‌లిగిన స‌చివాల‌యా స‌ముదాయాన్ని ఎందుకు కూల్చుతున్నారో.. దాని వెన‌క ఉన్న మ‌ర్మం ఏంటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని మెద‌క్ జిల్లా తెజ‌స యువ‌జ‌న అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో మంది సీఎంలు ప‌రిపాల‌న చేసి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ధి … Read More

సీఎంను చర్లపల్లి జైల్లో పెట్టాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మజీద్ ను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామ‌ని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని ప్రార్ధ‌నా మందిరాల‌ను కూలగొట్టిన సీఎం, సీఎస్, డీజీపీ లకు బేడీలు వేసి చర్లపల్లి జైల్లో … Read More

గ‌ర్భీణీలు, బాలింత‌లు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి: డాక్టర్ శ్వేత

ఈ క‌రోనా మ‌హామ్మారి స‌మ‌యంలో గ‌ర్భీణీలు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కిమ్స్ స‌వీర డాక్ట‌ర్ శ్వేత అన్నారు. అలాగే బాలింత‌లు కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు. కరోనా విష‌యంలో ఎంత జాగ్ర‌త్త వ‌హిస్తే అంత మంచిద‌ని వారి కోసం డాక్ట‌ర్ … Read More