కండోమ్ టెస్ట‌ర్‌గా ఒకే చెప్పిన ర‌కుల్‌ప్రీత్ సింగ్ ?

దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని అనే నానుడి. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అచ్చం ఇదే లైన్ ఫాలో అవుతుందా అనిపిస్తుంది. సినిమా అవకాశాలు దండిగా ఉన‌ప్పుడు అచితూచి అడుగులు వేసే వారు, కాస్తా అవ‌కాశాలు త‌గ్గిన‌ప్పుడు రిస్క్ అయినా ఫ‌ర్లేదు అనుకొని … Read More

ప‌వ‌న్ కోసం భారీ సెట్ చూస్తే షాకే మ‌రి

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ తర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ లిస్టులో ప‌వ‌న్ 28 .. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందాల్సి ఉంది. ఈ మూవీకి సంబంధించిన … Read More

తెలంగాణ‌లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్‌

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులకూ అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్‌ కోసం ప్రైవేట్‌ సంస్థలు ప్రైవేట్‌ ఆస్పత్రులతో కోఆర్డినేట్‌ … Read More

హెపీసీఎల్‌లో చెల‌రేగిన మంట‌ల‌

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సేఫ్టీ సైరన్‌ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. హెచ్‌పీసీఎల్‌ … Read More

క‌రోనా నుండి రాష్ట్రాన్ని కాపాడు : ఎమ్మెల్యే ర‌జిని

శ్రీ న‌ర‌సింహ్మాస్వామి జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని కొమరవెల్లిపాడులో ఉన్న ల‌క్ష్మీ న‌ర‌సింహాస్వామిని ద‌ర్శించుకు్నా చిల‌కలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల ర‌జిని. స్వామి వారిలో అభిషేకం జ‌రిపించారు. ప్ర‌జ‌ల్ని కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న క‌రోనా నుండి వారిని కాపాడాల‌ని స్వామి వారినికి … Read More

జెఎల్ స్ట్రీమ్: ఆన్‌లైన్ స్ట్రీమర్‌ల కోసం ప్రస్తుత హాట్‌స్పాట్

2025 నాటికి 685 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు 1 బిలియన్లకు చేరుకోనుండగా, భారతదేశం అతిపెద్ద ఆన్‌లైన్ కంటెంట్ మార్కెట్లలో ఒకటిగా మారింది. దేశంలో 448 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు, వీరిలో 25 వేలకు పైగా ప్రభావశీలులకు … Read More

జెఎల్ స్ట్రీమ్: ఆన్‌లైన్ స్ట్రీమర్‌ల కోసం ప్రస్తుత హాట్‌స్పాట్

2025 నాటికి 685 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు 1 బిలియన్లకు చేరుకోనుండగా, భారతదేశం అతిపెద్ద ఆన్‌లైన్ కంటెంట్ మార్కెట్లలో ఒకటిగా మారింది. దేశంలో 448 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు, వీరిలో 25 వేలకు పైగా ప్రభావశీలులకు … Read More

కోవిడ్‌తో ఉద్యోగి మరణిస్తే 60 ఏళ్ల వ‌ర‌కు ఆ కుటుంబానికి జీతం

టాటా గ్రూప్ మ‌రోసారి పెద్ద మనసు చాటుకుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో… తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల … Read More

త‌న ఇష్టంతోనే నాతో హోట‌ల్‌కి వ‌చ్చింద‌న్న మంత్రి

క‌ర్నాట‌క రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన రాసలీల మంత్రి చివరికి నోరు విప్పారు. రాసలీలల సీడీ కేసులో ఇన్నాళ్లూ బాధిత యువతి తనకు పరిచయం లేదని చెప్పిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఆమె తెలుసని అంగీకరించినట్లు సమాచారం. ఆయన సిట్‌ విచారణలో … Read More

సెన్సెక్స్ 50,000, నిఫ్టీ 15,000 దగ్గర ముగిసాయి

బుధవారం, బెంచిమార్కు సూచీలు సగం శాతం పడిపోవడంతో మార్కెట్ క్లిష్టమైన స్థాయిలలో కష్టపడుతోంది. దాని రోజు గరిష్ట 50,279.01 పాయింట్ల తరువాత, సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు తగ్గి 49,902.65 పాయింట్ల వద్ద ముగిసింది. మునుపటి ముగింపుతో పోలిస్తే ఇది 290.69 … Read More