అనంత‌పురంలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి

శ‌రీరంలో మూత్ర‌పిండాల పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వివిధ కార‌ణాల వ‌ల్ల వాటి ప‌నితీరు బాగా మంద‌గించిన‌ప్పుడు కిడ్నీ మార్పిడే స‌రైన మార్గం. అయితే ఇంత‌కాలం పెద్ద న‌గ‌రాల్లో మాత్ర‌మే ఇది జ‌రుగుతుండ‌టంతో మారుమూల ప్రాంతాల వాళ్లు, ముఖ్యంగా రాయ‌ల‌సీమ … Read More

హైబ్రీడ్ కిడ్నీతో డ‌యాల‌సిస్‌కి చెక్‌

వైద్య‌శాస్త్రం రోజుకో కొత్త పుంత‌లు తొక్కూతు వెలుతుంది. కొత్త కొత్త ప‌ద్ద‌తుల‌తో చికిత్స‌లు చేస్తూ ప్రాణాలు కాపాడుతుంటారు. అయితే డ‌యాల‌సిస్ రోగుల‌కు ఇది తీపి క‌బురు అని చెప్పుకోవాలి. మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారనే … Read More

స్మూత్‌ క్యూ3, విబిల్‌ 2 జింబల్‌ ఆవిష్కరించిన జియున్‌ ఇండియా

కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ప్రపంచ ప్రముఖ జింబల్‌బ్రాండ్‌ జియున్‌ భారతదేశంలో 2 సరికొత్త జింబల్స్‌ స్మూత్‌ క్యూ3, విబిల్‌ 2ను ఆవిష్కరించింది. మీ వీడియోలను మరింత ఉజ్వలంగా మార్చేందుకు ఈ రంగంలో మొట్టమొదటిసారిగా సరికొత్త ఫీచర్లతో వచ్చింది స్మూత్‌-క్యూ3. క్యాంప్యాక్ట్‌గా ఉండే … Read More

రేప‌టి నుండే బండి పాద‌యాత్ర‌

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుంచి షురూ కానుంది. బండి సంజయ్ రేపు ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర … Read More

ఎం‌జి‌బి‌ఎస్ లో మూడు రోజుల పాటు ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల’ చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఎం‌జి‌బి‌ఎస్ లో ‘ప్రముఖ తెలుగు … Read More

గంజాయి సాగు చేస్తాన‌ని క‌లెక్ట‌ర్‌కి లేఖ రాసిన రైతు

మీరు చ‌దివిన శీర్షిక అక్ష‌రాల నిజం. పండిస్తున్న పంట‌కు గిట్టుబాటు ధ‌రలేక అల్లాడుతున్నామ‌ని రైతులు ఆవేద‌న చెందుతున్నారు. వ‌రితో పాటు ప‌లు వాణిజ్య పంటలు పండిస్తున్నా… ఆదాయం రావ‌డం లేదంటున్నారు. పండిస్తున్న పంట‌ల‌కు డిమాండ్ లేద‌ని, గంజాయి సాగుకి భారీ డిమాండ్ … Read More

షర్మిల వదులుతున్న బాణం ప్రశాంత్ కిషోర్

తెలంగాణలో రాజకీయ కాకా అప్పుడే మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా… రాజకీయ పార్టీలు అప్పుడే గెలుపు ఎలా వస్తుందో అని ఆలోచిస్తున్నారు. ఇందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… రాజకీయాలు పూర్తి భిన్నం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి … Read More

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న ఈయన … Read More