రామ మందిర నిర్మాణానికి యాద‌గిరి గుట్ట మ‌ట్టి

ఆగస్ట్ 5న అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో జరిగే భూమి పూజకు యాదాద్రి నుంచి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మంగళవారం మట్టిని పంపించారు. ఈ సందర్భంగా వీహెచ్ పీ నాయకులు మాట్లాడుతూ రామజన్మభూమి కార్యక్రమానికి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, … Read More

ప్రపంచమే అబ్బుర పడేలా ఉండాలి : కేసీఆర్

తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలీ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చాలని చెప్పారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై … Read More

రేపే మంత్రివ‌ర్గ‌‌ విస్త‌ర‌ణ

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. … Read More

మెదక్ పోలీస్ …. సూపర్ పోలీస్

ఈ రోజు మెదక్ పట్టణంలో 5 సంవత్సరాల బాలుడు తప్పిపోగా డైల్ 100 కాల్ సమాచారంతో తప్పి పోయిన బాలుడిని మెదక్ పట్టణ బ్లూ కోర్ట్ సిబ్బంది అయిన ఎం.రాజు పి. సి 475 మరియు పి.సి MD. నఫీజ్ అలీ … Read More

కేసీఆర్ వాడుకొని వ‌దిలించుకుంటాడు: స‌ంప‌త్ కుమార్‌

టీఆర్ఎస్ మంత్రులు కల్వకుంట్ల కుటుంబ సేవ‌లో ఉంటే అధోగతి పాల‌వుతార‌ని, చరిత్ర తెలుసుకొని మెలగాల‌ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. కొంతమంది మంత్రులు ఇటీవల విర్రవీగి, విచ్చలవిడిగా మాట్లాడుతున్నార‌ని, అలాంటి వారిని క‌ల్వ‌కుంట్ల కుటుంబం వాడుకొని వదిలేస్తుంది జాగ్రత్త అని సూచించారు. … Read More

వారానికి రెండు రోజులు పూర్తి లౌక్‌డౌన్‌

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వెస్ట్‌ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు వేగంగా పెరగడంతోపాటు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ మొదలైనందున బెంగాల్‌ సర్కార్ లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేసింది. వారంలో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించాలని నిర్ణ‌‌యం తీసుకున్నారు. గురు, … Read More

టీఎస్ స‌ర్కార్‌పై హై కోర్ట్ సీరియ‌స్‌

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరింది. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనాపై హెల్త్‌ … Read More

ఐశ్వ‌ర్య అర్జున్‌కు క‌రోనా పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్‌ మీడియాలో … Read More

రామ మందిర నిర్మాణంలో గొడ‌వ‌లు సృష్టించ‌కండి : వీహెచ్‌పీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే నెల 5న వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ప్రధాని మోడీని ఆహ్వానించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ విమర్శలు చేశాయి. దీనిపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్పందించింది. మోడీకి శ్రీ … Read More

మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి యువకుడు మృతి

నెల్లూరు జిల్లాలోని ఎఎస్‌ పేటలో శానిటైజర్‌ తాగి ఓ యువకుడు మృతిచెందారు. గ్రామంలో కంటైన్మెంట్‌ జోన్‌ అమలులో ఉండటంతో మద్యం విక్రయాలు నిలిపివేశారు. దీంతో మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్‌ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా … Read More