జ‌న‌సేన ఓ సెల‌బ్రిటి పార్టీ

త‌న‌ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స తెలిపారు. అసలు జనసేన … Read More

రేపు భాజ‌పాలోకి బూర న‌ర్స‌య్య గౌడ్

రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బంగారమైందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తన కుటుంబం కోసం తెలంగాణ ప్రజలను కేసీఆర్ బలిచేశాడని ఆరోపించారు. బంగారు తెలంగాణను కేసీఆర్ చోరీ చేశారని … Read More

కేటీఆర్‌కి డైరెక్ట్‌గా చెప్పిన భాజ‌పా నేత‌

మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుగోడులో టీఆర్ఎస్ కు సహకరించాలని మంత్రి కేటీఆర్ ఆయనను కోరారు. మీరు కొంచెం సహకరిస్తే.. గట్టుప్పల్ ను అభివృద్ధి చేసుకుందామని … Read More

ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మునుగోడు పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యముగా బిజెపి – టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వా..నేనా అన్నట్లు కొనసాగుతుంది. పార్టీల నేతలంతా కూడా మునుగోడు ప్రచారంలో పాల్గొంటూ … Read More

రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదు – పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదనేదే తన ఆశయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఫిక్స్ చేసుకున్నారు. కానీ వైజాగ్ ఎయిర్ పోర్ట్ జరిగిన ఘటన పవన్ పర్యటన కు ఇబ్బందిగా మారింది. ఎయిర్ … Read More

పాద‌యాత్ర‌లో ప‌రిటాల‌

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర పేరిట రాజధాని రైతులు కొనసాగిస్తున్న పాదయాత్ర సోమవారం రాజమహేంద్రవరం చేరుకుంది. కొవ్వూరు నుంచి మొదలైన యాత్ర గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ … Read More

జోడో యాత్ర‌లో ప్ర‌మాదం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో బళ్లారిలో న్యూ మోక ప్రాంతంలో యాత్ర కోసం పార్టీ జెండాలను స్తంభానికి కడుతున్న సమయంలో నలుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఒకరు స్తంభానికి జెండా కడుతుండగా.. … Read More

మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న జేపీ

అత్యున్న‌త ప‌దివికి రాజీనామా చేసి, రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు జేపీ అదే జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏపీ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేయాల‌ని లోక్‌సత్తా పార్టీలో … Read More

మునుగోడు బ‌రిలో 129 మంది

మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోన చండూరుకు అభ్యర్థులు క్యూ కట్టారు. దాదాపు 129 మంది అభ్యర్థులు, మొత్తం 187 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు భూ నిర్వాసితులు, ఓయూ స్టూడెంట్స్, ఇండిపెండెంట్లు … Read More

సైకిల్ ఎక్కిన ముదిరాజ్ కింగ్‌

మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాసానికి కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి అహ్వానించారు చంద్రబాబు. పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం … Read More