ఇంటర్న్‌షాలా ట్రైనింగ్స్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాలర్‌షిప్ను ప్రారంభించింది,

1 లక్ష మంది విద్యార్థులను నైపుణ్యవంతులను చేయడం దీని లక్ష్యం. ప్లాట్‌ఫామ్ ₹1.5 కోట్ల విలువైన శిక్షణల ద్వారా 75కుపైగాడిమాండ్ లో ఉన్న నైపుణ్యాలలో 1 లక్ష మంది కళాశాల విద్యార్థులను నైపుణ్యవంతులను చేయాలని భావిస్తుంది. Hyderabad,నవంబర్ 2022:ఇంటర్న్‌షాలా ట్రైనింగ్స్, ఇంటర్న్‌షాలా … Read More

పేటీఎం,కార్డ్ డివైజుల విస్తరణ కోసం జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యమైంది

భారతదేశంలోని చిన్న నగరాలు మరియు పట్టణాలలో కార్డ్ మెషీన్‌ల విస్తరణను ప్రారంభిస్తుంది బహుళ చెల్లింపు ఎంపికల కోసం వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది — UPI, క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్, అంతర్జాతీయ కార్డ్‌లు, పేటీఎంపోస్ట్‌పెయిడ్, పేటీఎంవాలెట్ మరియు EMI పేటీఎం బ్రాండ్‌ను … Read More

సూర్య రోష్ని కొత్త శ్రేణి లైటింగ్ సిరీస్‌ ఈ దీపావళి సీజన్ కోసం

భారతదేశంలో లైటింగ్ కోసం అత్యంత మనోహరమైన మరియు విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటైన సూర్య రోష్ని, దీపావళి సీజన్‌కు ముందుగానే తన లైటింగ్ సిరీస్‌లో మూడు సరికొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గోవాలో జరుగుతున్న ట్రేడ్ మీట్ సందర్భంగా ఇది దాని … Read More

ఇవిట్రిక్ నుండి ఎల‌క్ట్రిక్ బైక్‌

ఇవిట్రిక్ మోటార్స్ – పిఏపిఎల్ చే పుణె-ఆధారిత ఎలెక్ట్రిక్ వెహికల్ తయారీ వెంచర్ తన ఎలెక్ట్రిక్ మోటర్ సైకిల్ ఇవిట్రిక్ రేస్‌ని ఆవిష్కరించింది. ఈ బ్రాండుచే ఈ హై-స్పీడ్ మోటర్ సైకిల్ మొట్టమొదటి ఎలెక్ట్రిక్ మోటర్ సైకిల్ గా ఉంది, ఒక … Read More

అభివృద్ధి దిశా గా ఏంజెల్ వన్

ఏంజెల్ వన్ లిమిటెడ్ (బి.ఎస్.ఇ: 543235) (ఎన్.ఎస్.ఇ: ANGELBRKG), 2021 సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసం మరియు అర్ధ సంవత్సరానికి దాని ఆడిట్ చేయని ఏకీకృత ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏంజెల్ వన్ లిమిటెడ్, ఛైర్మన్ మరియు ఎండి దినేష్ … Read More

పరిశ్రమలోనే మొట్టమొదటి కాపర్ -జెల్ టెక్నాలజీని పరిచయం చేస్తున్న సెంచురీ మ్యాట్రెసెస్

మ్యాట్రెస్ ల కోసం మొట్టమొదటి కాపర్ ఆధారిత జెల్ ఫోమ్ టెక్నాలజీతో బ్రాండ్ ఆవిష్కరణనుతదుపరి స్థాయికి తీసుకువెళుతోంది భారతదేశంలో శరవేగంగా పెరుగుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచురీ మ్యాట్రెసెస్, తమ మ్యాట్రెస్ ల కోసం మొట్టమొదటి కాపర్ -జెల్ టెక్నాలజీని అవిష్కరించబోతున్నాయి. … Read More

రూ.2 లక్షలతో ఆడీ క్యూ5ని బుక్‌ చేసుకోవచ్చు!

వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఆడీ క్యూ5’ కార్ల బుకింగులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా ఆడీ డీలర్‌షిప్‌లలో రూ.రెండు లక్షలు చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చు. రెండు లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 370 ఎన్‌ఎం టార్క్‌ … Read More

ఎన్జీఆర్ఐ ఉద్యోగికి ఓయూ డాక్టరేట్‌

వరంగల్‌ జిల్లా శంభునిపేట్‌ గ్రామానికి చెందిన ఆడేపు శ్రీధర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ , లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ సీఎస్‌ఐఆర్‌ ఆర్గనైజేషన్స్–ఏ సైంటోమెట్రిక్ స్టడీ ఆన్ నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ … Read More

ఈ సంవత్సరానికి రద్దు చేయబడిన సికింద్రాబాద్ జగన్నాథ్ యాత్ర

· కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి నడుమ, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో అధికారులకు సహాయపడటానికి శ్రీ జగన్నాథ్ స్వామి రామ్‌గోపాల్ ట్రస్ట్ తమ వార్షిక రథయాత్ర ఉత్సవాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. శ్రీ జగన్నాథ్ స్వామి రామ్‌గోపాల్ ట్రస్ట్ వారు, భగవంతుడైన పూరి … Read More