రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ

2020 జనవరి 23న సీసీఎల్ఏ సంచాలకులు ఇచ్చిన వివరాల్లోని పట్టాదార్లకు రైతుబంధు

ఆర్వోఎఫ్ఆర్ పట్టాదార్లు, పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న 621మంది పట్టాదార్లకు రైతుబంధు

రైతుబంధు సాయం కోసం ఆర్థికసంవత్సరంలో ఒకమారు వివరాలు పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం, ప్రతి సీజన్ కు ముందు భూముల లావాదేవీలు పరిశీలించి అమ్మిన భూములు జాబితా నుంచి తొలగింపు

కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థికసంవత్సరంలో రైతుబంధు సాయం, దశల వారీ నిధుల విడుదలలో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం

రైతుబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు

రైతుబంధు సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకునే వారు అధికారులకు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలి

గివ్ ఇట్ అప్ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమచేస్తామన్న ప్రభుత్వం