నిత్యావసర వస్తువుల పంపిణీ

జర్నలిస్ట్ లకు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ
ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

గౌరవ సభ్యులందరికి విజ్ఞప్తి. ? కరోనా సందర్బంగా. మన సభ్యులకు ఒక పది రోజులకు సరిపడు నిత్యావసర వస్తువులు ఇవ్వాలి అని భావించి ఒక దాత దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అవి ఇవ్వడానికి జర్నలిస్ట్ శ్రేయోభిలాషులు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ముందుకు వచ్చారు సుమారు 500 సభ్యులకు ఇవ్వడానికి ఒకే అన్నారు ఈరోజు ఉదయం 10 గం లకు ప్రెస్ క్లబ్ ఆవరణలో కొద్దీ మాత్రమే ఇస్తారు ఈ కార్యక్రమంలో రెండు యూనియన్ ల నేతలు హాజరు అవుతారు…. మిగతా మిత్రులందరికీ అందరికి ఈరోజు రేపు ఒక ప్లాన్ ప్రకారం ఇద్దాం ఎందుకంటే సామాజిక దూరం అవసరం ఒకే సారి వస్తే ఇబ్బంది అవుతుంది ఈరోజు ఉదయం కెమెరామెన్స్ ..ఫోటో గ్రాఫర్స్ ప్రెస్ క్లబ్ బీట్ రిపోర్టర్స్ స్టాఫ్ రిపోర్టర్స్ మధ్యాహ్నం రిపోర్టర్స్. రేపు డెస్క్ మరియు రిపోర్టర్స్ అందరికి ఉదయం 11 నుండి 5 వరకు ఇస్తాం ఒక్కపూట ఆలస్యం అయిన అందరికి ఇచ్చే బాధ్యత మాది … ప్రతి సభ్యుడు తప్పనిసరి ప్రెస్ క్లబ్ ఐడి కార్డ్ చూపి తీసుకెళ్లాలి ప్రతి సభ్యుడికి మిస్ కాకుండా ఇస్తాం సామాజిక దూరం ఉండాలి కావున రెండు రోజుల పాటు ఇస్తాం వారికి అనుకూల సమయంలో వచ్చి తీసుకెళ్లవచ్చు. ఇట్లు…. ఎల్లా వేళలా మీ ఆదరాభిమానాలు కాంక్షించే ….. మీ శ్రీధర్ రెడ్డి తుమ్మ .. వెంకట్ పెరుమాండ్ల … మరియు గౌరవ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ,సుధీర్. సదానందం,రంజీత్, సుధకర్ ,సంజీవ్ , దిలిప్ ,రమేష్. డిడి శ్రీను ,శ్రీకాంత్. రాజు