కమ్యునల్ వైపు తీసుకెళ్లి  గొడవలు సృష్టించ వద్దు

# దీల్లీ నిజాముద్దీన్ లో పాల్గొన్న ముస్లిం సోదరులు ఈ అంశాన్ని కమ్యునల్ వైపు తీసుకెళ్లి  గొడవలు సృష్టిస్తం అంటే దాన్ని సీపీఐ సమర్ధించదు.

# ప్రార్ధనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు స్వచ్చందంగా బయటకు వచ్చి ప్రభుత్వలకు సహకరించాలి.

# లేదంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకె ప్రమాదం ఉంది.

# ఢిల్లీ మత ప్రచారం లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ నుంచే కాదు ఇంకా చాలా రాష్ట్రాల నుంచి వెళ్లారు.వారిలో చాలామంది కి కరోన పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది అని *నారాయణ*
సీపీఐ జాతీయ కార్యదర్శి తెలిపారు.