దేశాలన్నీ మహమ్మారి-సంబంధిత లాక్ డౌన్లను ఉపశమింపచేయడం ప్రారంభిస్తూంటే బంగారం ధరలు పెరుగుతున్నాయి

– ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి భయం తగ్గుముఖం పడుతూండడంతో, ప్రపంచ దేశాలన్నీ నెమ్మదిగా తయారీ మరియు ఉత్పత్తి యూనిట్లను పునఃప్రారంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్లు విధించడం వలన, అన్ని పెద్ద ఆర్థికవ్యవస్థలలో … Read More

సెన్సెక్స్ 261 పాయింట్స్ కంటే ఎక్కువగా పతనం చెందింది, నిఫ్టీ 9,250 కంటే తక్కువగా ముగిసింది; బ్యంకులు మరియు ఎఫ్‌ఎంసిజి స్టాక్స్, మార్కెట్స్ ను క్రిందికి లాగేసాయి.

-అమర్ దేవ్ సింగ్, హెడ్ ఆఫ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవరోజున నష్టాలను చవిచూడడం కొనసాగించాయి, ఇందులో సెన్సెక్స్ 261.64 పాయింట్లు లేదా 0.83% పతనం అయి, 31,453.51 వద్ద ముగిసింది. మరొక వైపు, నిఫ్టీ … Read More

యు.ఎస్-చైనాల మధ్య భగ్గుమనే ఉద్రిక్తతల నడుమ, బంగారం మరియు ముడి చమురు ధరలు కోలుకున్నాయి 

ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిగా తిరిగి గాడీలో పడుతున్నాయి, ముఖ్యమైన పరిశ్రమలు మరియు తయారీ సంస్థలు సాధారణ స్థితికి వస్తాయని కొంత ఆశతో … Read More

ముఖ్యమంత్రి సహాయనిధికి భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కృష్ణ ఎమ్. … Read More

ఒకినావా డీలర్‌ మార్జిన్‌ను ప్రతి అమ్మకానికి 11శాతానికి పెంచింది

ఒకినావాదేశం మొత్తం కూడా కొవిడ్-19కు విరుద్ధంగా పోరాడుతుండటంతో, ఒకినోవా తన డీలర్ల కొరకు ప్రతి అమ్మకంపై మార్జిన్‌లను 8 % నుంచి 11%కు పెంచింది. ఒకినావా- భారతదేశపు ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘మేక్ ఇన్ ఇండియా’పై ఫోకస్‌తో తన … Read More

ఒపెక్ మరియు మిత్రదేశాల ఉత్పత్తి కోతపై ముడి చమురు లాభాలు పొందింది, అయితే లోహాలు యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతల వాతావరణంలో అస్పష్టంగా ఉన్నాయి

-ప్రథమేష్‌మాల్యా, చీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సంబంధిత లాక్‌డౌన్లు ముగియడంతో, స్పెక్ట్రం అంతటా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు రాబోయే వారాల్లో … Read More

సెన్సెక్స్, నిఫ్టీ 6% తగ్గాయి; లాక్‌డౌన్ పొడిగింపు, వాణిజ్య యుద్ధభేరీపై మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి

అమర్ దేవ్ సింగ్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ హెడ్ అడ్వైజరీ సెన్సెక్స్ మరియు నిఫ్టీ వరుసగా 5.94% మరియు 5.74% కు పడిపోవడంతో ఇది ఈక్విటీల వద్ద రక్తపుటేరుగా మారింది. ఎన్‌ఎస్‌ఇలో, 13 సూచికలు – లేదా ఎక్స్ఛేంజిలో జాబితా చేయబడిన … Read More

భారత్‌పే రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది

భారతదేశపు అతిపెద్ద మర్చంట్ పేమెంట్ అండ్ లెండింగ్ నెట్‌వర్క్ సంస్థ భారత్‌పే తన యాప్‌లో రెండు కొత్త ఉత్పత్తులను వ్యాపారుల కోసం ప్రవేశపెట్టింది. ‘పైసా బోలెగా’ – లావాదేవీల వాయిస్ హెచ్చరికలతో, దుకాణదారులు తమ భరత్‌పే క్యూఆర్ ద్వారా స్వీకరించిన అన్ని … Read More

క్యూ4 ఫలితాలు కీలకం

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ సరళిపై నిపుణుల అంచనా దేశీయ స్టాక్‌ మార్కెట్లను ఈ వారం కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు ప్రధానంగా నిర్దేశించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికానికి(జనవరి-మార్చి)గాను కార్పొరేట్‌ సంస్థలు ఆర్థిక ఫలితాలను … Read More

బంగ్లాదేశ్‌, భారత్‌కన్నా ఆర్థికంగా బలంగా ఉంది

కరోనా కష్టకాలంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ ఆర్థికంగా భారత్‌కన్నా బలంగా ఉంది. చైనా కన్నా కూడా దృఢంగా ఉంది. ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక జరిపిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడయింది. కరోనా కారణంగా ఏ దేశం ఎంత బలంగా ఉందనే విషయాన్ని … Read More