టీ20 మనదే
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా జయభేరి మోగించింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో … Read More











