తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలుగా కాట్రగడ్డ ప్రసునా

తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ తన పూర్వ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ పదవుల్లో మార్పులు చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరెలా పనిచేయలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉండాలని హై కమాండ్ … Read More

హైదరాబాద్ వాసులకు 10 వేల ఆర్థిక సాయం : కేసీఆర్

భారీ వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరంలో వరద ప్రభావానికి గురైన వారికి సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందిస్తామని … Read More

మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన భాజ‌పా నాయ‌కులు

గ‌త కొన్ని నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్న ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌ను ఆదుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేసింది. మెద‌క్ జిల్లా బీజేవైఎమ్ అధ్య‌క్షులు ర‌మాకాంత్ ఆద్వ‌ర్యంలో రాష్ట్ర అధ్య‌క్షులు భాను ప్ర‌కాష్ నేతృత్వంలో జిల్లా స‌మీకృత క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. … Read More

అన్నా రాంబాబు పరిస్థితి అంతేనా ఇంకా?

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. జిల్లాలోనే కాకుండా.. తన రాజకీయ జిత్తులతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయ్యారు. ఇప్పటికి మూడు పార్టీలు మార్చిన ఆయన ఏ ఒక్కపార్టీలోనూ మంచి మార్కులు తన ఖాతాలో వేసుకోలేక పోయారనే … Read More

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ రాములమ్మ

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా..సీఎం కెసిఆర్ పై మరోసారి విజయశాంతి ఫైర్ అయింది. “జంటనగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన … Read More

దుబ్బాక ఎన్నికలకు , సెటిల్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా?

52ఎకరాల స్థలాన్ని డెవలప్మెంట్ కోసం ఇప్పిస్తానని నమ్మించి రూ.కోటి వసూలు చేసిన యాంకర్ కత్తి కార్తీక తో సహా ఏడుగురు వ్యకులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కత్తి కార్తీకపై చీటింగ్ కేసు … Read More

చెల్లపూర్ లో జోరుగా బీజేపీ ప్రచారం : జయశ్రీ

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ నాయకులే కాకుండా సామాన్య ప్రజలు కూడా స్వచ్చందగా వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు అని ఆ పార్టీ మహిళా నాయకురాలు జయశ్రీ అన్నారు. ఇవాళ ప్రచారంలో భాగంగా దుబ్బాక లోని చెల్లాపూర్ లో … Read More

రాజక్కపేటలో ఇంటింటికి ప్రచారంలో చొప్పరి జయశ్రీ

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ మహిళ నాయకురాలు చొప్పరి జయశ్రీ. ప్రచారంలో భాగంగా రాజక్క పేటలో ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ … Read More

దుబ్బాక భాజపా లోకి కదులుతున్న మహిళ లోకం : అరుణ

దుబ్బాక భారతీయ జనతా పార్టీలోకి మహిళలు పెద్ద ఎత్తున్న చేరుతున్నారు. ఓ వైపు తమ పార్టీకి ఎదురులేదు అని చెబుతున్న ఆ పార్టీ నుండి బీజేపీలోకి వలసలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దుబ్బాక మాజీ వైస్ ఎంపీపీ పాతురి రమాదేవి వెంకటరెడ్డి గారు … Read More

రఘునందన్ గెలుపు కోసం వనపర్తి నుండి దుబ్బాకకు వస్తున్న యువకులు

దుబ్బాక ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన దుబ్బాక ఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో భాజపా తప్పక విజయం సాధిస్తుంది అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా … Read More