ప‌స‌లేని ష‌ర్మిల ప్ర‌సంగం

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఇక్క‌డ కొత్త పార్టీ ఆవ‌శ్య‌క‌త ఎందుకు వ‌చ్చిందో తెలియ‌దు. అయినా కానీ తెలంగాణ‌కు ఏమాత్రం సంబంధం లేని ఓ మ‌హిళ ఇక్క‌డ అధికార పార్టీని ప్ర‌శ్నించ‌డానికి ఓ పార్టీ అవ‌స‌రం ఉంద‌ని మాత్రం ఉంద‌ని గ్ర‌హించి … Read More

క‌రోనాకు బ‌లైన‌ యోధుల‌ను స్మ‌రించుకున్న కిమ్స్ హాస్పిటల్స్

క‌రోనాకు బ‌లైన‌ యోధుల‌ను స్మ‌రించుకోవ‌డం మ‌న బాధ్య‌త : కిమ్స్ ఎండీ భాస్క‌ర్‌రావుకిమ్స్ ఆస్ప‌త్రుల‌లో కోవిడ్‌-19 ప్ర‌థ‌మ సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా పైలాన్ ఆవిష్క‌ర‌ణ‌ కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందువ‌రుస‌లో నిలిచి ప్రాణాలు కోల్పోయిన డాక్ట‌ర్లు, ఆరోగ్య‌సిబ్బందికి, దేశంలోనే ప్ర‌ముఖ … Read More

వైన్స్‌లు మ‌ళ్లీ బంద్ ఎందుకో తెలుసా ?

రాష్ట్రంలో ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నియోజకవర్గం, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ … Read More

నేడు ఏపీ బంద్‌

విశాఖ ఉక్కును ద‌క్కించుకోవాల్సిన బాధ‌త్య‌త అంద‌రీపై ఉంద‌ని ఇందుకు కోసం రాష్ట్ర బంద్ చేయాల‌ని పిలుపినిచ్చారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార … Read More

ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఎంఐఎం

విజ‌య‌వాడ‌లోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగారు. పశ్చిమ నిజయోకవర్గం పరిధిలోని రెండు స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి తరఫున నాంపల్లి ఎమ్మెల్యే జేఎం హుస్సేన్ గురువారం ప్రచారం నిర్వహించారు.గతంలో … Read More

ఆ ఎమ్మెల్యేనే పీఆర్ఓ విజ‌య్‌కి చెక్ పెట్టాడా ?

అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ ఎవ‌రూ ఊహంచిన రీతిలో కోట్లు కూడ‌బెట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ పీఆర్వో గ‌టిక విజ‌య్‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు కూపీ లాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ … Read More

ష‌ర్మిలా గూటికి చేరిన ఇందిర శోభ‌న్

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు, తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగానే పార్టీ వీడినట్టు ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. పార్టీకి తాను ఎంతో సేవ చేసినప్పటికీ సముచిత స్థానం కల్పించలేదన్నారు. పార్టీ రాజీనామా అనంతరం లోటస్‌పాండ్‌లో … Read More

సీఎం మూడో క‌న్ను తెరిచారా ?

ఎవరికైనా ‘పాపం’ పండే రోజు ఒకటొస్తుంది. అవినీతి, వందల కోట్ల అక్రమార్జన,భూ దందాలు,అధికార దుర్వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారికి తగిన ‘శిక్ష’ తప్పదు. కొద్దిగా ముందో.. వెనుకో.. అంతే!దాదాపు ఏడేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ఆయన అండ దండలతో … Read More

రాజ‌కీయాల‌కు మంగ‌ళం పాడిన చిన్న‌మ్మ‌

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ రాజకీయాలకు మంగళం పలికారు. తానెప్పుడూ అధికారం, హోదా, పదవుల కోసం పరితపించలేదని స్పష్టం చేశారు. అమ్మ అని పిలిచే తమిళ ప్రజలు, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ఓటేయాలని కోరారు. అమ్మ ఎప్పుడూ … Read More

మేయ‌ర్ బ‌రిలో మేమే కూడా: ‌భాజ‌పా

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు స్పష్టం చేశారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను తమ పార్టీ తరపున కూడా నిలబెడతామని చెప్పారు. బీజేపీకి మేయర్ పదవి … Read More