ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ సీఎస్, డిజిపి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అధికారులు ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా ముగిసింది. తెలంగాణ లోని పల్లెలను కాపాడుకోవలిసిన అక్కెర ఉంది పేర్కొన్నారు. ఈ కరోన మహమ్మరి పోతేనే ఆర్థికంగా మంచిరోజులు వస్తాయన్నారు. సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ … Read More

అనుమానం వస్తే అక్కడ 28 రోజుల ఉండాలి ‌

కరోనని కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14 … Read More

డిస్నీ+ హాట్‌స్టార్‌తో ఈ వేసవిలో మీ చిన్నారులను ఊహల ప్రపంచంలోకి విహారానికి పంపించండి

కిడ్స్- సేఫ్ కంటెంట్‌ ఉండడంతో బాలలకు డిస్నీ+ హాట్‌స్టార్ హాట్‌స్పాట్‌గా మారింది బాలలకు ఈ ఏడాది వేసవి సెలవలు ప్రారంభంలోనే వచ్చినప్పటికీ, తప్పనిసరిగా భౌతిక విరామాన్ని కొనసాగించవలసిన నేపథ్యంలో వారు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రారంభమైన డిస్నీ+ హాట్‌స్టార్ బాలల్ని … Read More

ఎర్త్ డే 2020 సందర్బంగా గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్ చేత ప్రత్యేక గ్లోబల్ కచేరీ

ఈ రోజు రాత్రి 8.00 గంటలకు ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి (డిటిహెచ్) మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో ఉచితంగా కచేరీని చూడవచ్చు. COVID-19 కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భాగంగా ఎయిర్‌టెల్ యొక్క డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాంలు తమ … Read More

పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లో ఉండకూడదు

సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సందర్శించామని మహేందర్ రెడ్డి  అన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ను ఇవ్వడానికి వచ్చామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ … Read More

సూర్యాపేట లో CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోనికూరగాయల మార్కెట్,, కన్ టైన్ మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశీలిస్తున్నCS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి,,. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి,, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్… జిల్లా కలెక్టర్ … Read More

స్పెయిన్ లో మరణ మృదంగం

మానవాళిలో కన్నీటి కడలిని సృష్టిస్తుంది ఈ కరోనా. సుందరనగరలో శవాల గుట్టలు పేర్చుతుంది. ప్రతి ఒక్కరి మదిలో కన్నీటి సంద్రాన్ని చవిచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా … Read More

అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటి

భారతదేశంలో మొదటి కరోనా కేసు పుట్టినది అక్కడే అదే మన భూతాల స్వర్గంగా పిలిచే కేరళ. అయితే అక్కడ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కొన్ని సడలింపులు చేస్తూ లాక్ డౌన్ కి ఎత్తి వేయడానికి ప్రయత్నం … Read More

కింగ్ జోంగ్ ఆరోగ్యం విషమంగా ఉందా ?

ఉత్తరకొరియా అధ్యక్షుడు తన గుప్పిటిలో పెట్టుకున్న కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్య తీవ్రంగా విషమించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాగా … Read More

మీరు వెళ్ళండి

కోవిడ్-19 ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభత్వం ప్రత్యేక ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులను డిప్యుటేషన్ పంపుతున్న ప్రభుత్వం వెల్లడించింది. మూడు జిల్లాలకు ముగ్గురు ఐఏఎస్ లు తెలిపింది.వికారాబాద్: రజత్ కుమార్ సైనీ.గద్వాల్: రోనాల్డ్ రాస్సూర్యాపేట: సర్ఫరాజ్ అహ్మద్.