అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి

తాలూకా పంచాయతి అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ అపురూప వివాహం క‌ర్నాట‌క‌లోని లబురిగి జిల్లా అఫ్జలపుర తాలూకాలో చోటు చేసుకొంది. టీపీ అధ్యక్షుడు భీమాశంకర హొన్నికేరి (బీజేపీ), ఉపాధ్యక్షురాలు రుక్మిణీ జమేదార్‌ (కాంగ్రెస్‌)లు కలిసి పనిచేస్తూ ప్రేమలో పడిపోయారు. … Read More

ప‌క్క‌రాష్ట్రం సీఎంని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి : తెజ‌స‌

అన్ని విష‌యాల్లో పోటీ ప‌డుతున్నాం మా కంటే తీస్మార్‌ఖాన్లు లేరు అనుచెప్పుకునే మంత్రులు, ముఖ్య‌మంత్రి పొరుగు రాష్ట్రం సీఎం జ‌గ‌న్‌ని చూసి సిగ్గు తెచ్చుకోవాల‌ని అన్నారు తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. క‌రోనా విష‌యంలో దేశంలో ఎక్క‌డ … Read More

ప్లాస్మా దానం చేసి క‌రోనా బాధితుల‌ను కాపాడండి : భాస్క‌ర్‌రావు

క‌రోనా వ‌చ్చి కోలుకున్న వారు వారి ప్లాస్మాను దానం చేసి క‌రోనాతో పోరాడుతున్న ప్రాణాల‌కు కాపాడాల‌ని కిమ్స్ ఎండీ భాస్క‌ర్‌రావు కోరారు. ప్లాస్మా దానం దాని ప్రాముఖ్య‌త‌పైన ఆయ‌న మంగ‌ళ‌వారం కిమ్స్ ఆసుప‌త్రిలో విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ శ‌ర‌త్‌చంద్ర‌మౌళితో క‌లిసి ఆయ‌న … Read More

ఆ కలెక్టరమ్మ ఎందుకు సిగ్గుపడింది

ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే … Read More

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు 15 వేలు : సీఎం

కరోనా బాధితులకు ఏ ఆస్పత్రికి కూడా వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం … Read More

రామ జ‌న్మ‌స్థ‌లం అయోధ్యనే : ‌రాజాసింగ్

శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని నేపాల్‌ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీ చేసిన వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలపై శ్రీరామ్ సేన జాతీయ ఉపాధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్‌ ప్రధానికి లేదన్నారు. … Read More

వాళ్లు చేత‌కానీ ద‌ద్ద‌మ్మ‌లు : బ‌ండి సంజ‌య్‌

దమ్ము, ధైర్యం లేని చేతకాని దద్దమ్మలు టీఆర్ఎస్ నేతలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిప‌డ్డారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు పహారా మధ్య బతుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న ప్రజా ఉద్యమాలతో టీఆర్ఎస్ నేతల్లో వణుకు … Read More

పెళ్లైన ఐదు రోజులకే న‌వవ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

వివాహమైన ఐదో రోజే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తారాపురం మారుతీ నగర్‌కు చెందిన రాజ్‌ కుమార్తె దేవి (20), అమరావతికి చెందిన సమీప బంధువు సెల్వరాజ్‌(29) ఈ నెల 8న పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకున్నారు. … Read More

మ‌హాంకాళి రంగంలో చెప్పింది నిజ‌మేనా

‘‘నాకు జరుగుతున్న పూజలతో నేను సం తోషంగా లేను…ఎవరు చేసుకున్న దాన్ని వారు అనుభవిస్తున్నారు…కాపాడేదాన్ని నేనే అయినా అంతకు ఎక్కువగా చేసుకుంటున్నారు…భక్తి భావంతో కాకుండా విపరీతమైన కోరికలు, కోపతాపాలతో నన్ను కొలుస్తున్నారు. భక్తి భావంతో కొలిస్తే కాపాడేదాన్ని నేనే…నా బిడ్డలను నేను … Read More

విశాఖపట్నం ఫార్మాసిటీలో భారీ పేలుడు

విశాఖపట్నంలో అగ్నిప్ర‌మాదాలు ఆగ‌డం లేదు. వ‌రుస పేలుడుల‌తో ఇప్ప‌టికే భ‌యం గుప్పిట్లో ఉన్న విశాఖ వాసుల‌కు మ‌రో అగ్నిప్ర‌మాదం రాత్రులు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తున్నాయి. ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది.  రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ఈ పేలుడు. సంభవించింది. ప్రస్తుతం భారీ … Read More