ధ‌రిల్లిలో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సాయి ప‌ల్ల‌వి

సాయి ప‌ల్ల‌వి ప‌రిచ‌యం అక్క‌రు లేని పేరు. త‌న అంద చందాల‌తో కుర్ర‌కారున ఊర్రుత‌లూగిస్తున్న అందాల భామ. ఇప్ప‌టికే ద‌క్ష‌ణాదిలో త‌న కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకుంది. ఇటీవ‌ల మెద‌క్ జిల్లాలోని ధ‌రిప‌ల్లి గ్రామంలో విరాట ప‌ర్వం సినిమా షూటింగ్ జ‌రిగింది. … Read More

తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్న సీఎం : భ‌ట్టి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఏపీ ప్రతిరోజు 11టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే స్పందన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల … Read More

రైతుబంధు పేరుతో దొంగజపం

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ప్రకతి వైఫరిత్యాలతో నష్టపోతున్న రైతులకు కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పంటల రుణాలకు వడ్డీమాఫీ చేయడం లేదని ఒక … Read More

సింగర్ స్మితకు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌లో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేశ్‌ కరోనా బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ కాగా… ఇటీవల ప్రముఖ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, తేజకు కరోనా వైరస్ సోకింది. వీరిద్దరు ప్రస్తుతం హోం … Read More

మర్డర్ సినిమా విడుదల నిలిపివేతపై అమృత పిటిషన్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం… ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. … Read More

పాకిస్తాన్ మ్యాప్‌లో ఏముందో తెలుసా

పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. జ‌మ్మూకాశ్మీర్ , ల‌డాఖ్, జూనాగ‌ఢ్ త‌మ‌దేనంటూ పాకిస్తాన్ ఒక కొత్త మ్యాప్ ను త‌యారు చేసింది. ఆ మ్యాప్ కు పాక్ మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. భార‌త కేంద్ర ప్ర‌భుత్వం సంవ‌త్స‌రం క్రితం … Read More

నేర‌వేర‌నున్న హిందువు క‌ల‌

అయోధ్యలో భూమి పూజ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. బుధవారం (ఆగస్టు 5) మధ్యాహ్నం జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన … Read More

సెక్రటేరియట్ ముందు మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

గత ఏడాదిగా అనేక రకాల విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదు. అయ్యగారు లేకుండా పెళ్లి అవుతుందా,మీరు లేకుండా రాజకీయం ఉంటుందా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వసతి ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్.. సెక్రటేరియట్ లోకి అనుమతించకపోవడంతో సమాచార సేకరణ … Read More

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు పది రోజుల క్రితం … Read More

డెక్కన్ ఆసుపత్రి పై ప్రభుత్వ కొరడా

సోమాజిగూడ‌లోని డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స‌ల‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రజల నుండి ఫిర్యాదులు అందితే ఆసుపత్రి అనుమతులు కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ … Read More