నాన్న జీవితాన్ని ఇస్తే… కూతురు పునర్జ‌న్మ‌మ‌నిచ్చింది

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల సింగపూర్‌లోని వైద్యులు కిడ్నీ మార్పిడి సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే … Read More

నేడే తేల‌నున్న భార‌త్ భ‌విత‌త్వం

నేటితో తేలిపోనుంది ఎవరు ఫైనల్‌ …? ఎవరు ఇంటికి వస్తారో…? ఓవల్‌ వేదికగా జరిగే ఇంగ్లండ్ భారత్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఆదివారం ఫైనల్ లో పాకిస్థాన్తో తలపడి కప్‌ సాధించుకుంటుంది. మరీ ఇరు జట్ల గత చరిత్రను … Read More

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు మళ్లీ ఈడీ సమన్లు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మళ్లీ సమన్లు ​​జారీ చేసింది.జార్ఖండ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 17వతేదీన రాంచీలో హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ … Read More

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ఐదు మంది అత్యాచారం

హ‌రియానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి కథనం … Read More

మంత్రి ప‌ద‌వుల‌ను మార్పులు చేసిన ప్ర‌ధాని

బ్రిటన్ ప్రధాన మంత్రిగా మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్… ఏమాత్రం ఆలస్యం చేయకుండానే రంగంలోకి దిగిపోయారు. బ్రిటన్ రాజు ఛార్లెస్ ని లాంఛనపూర్వకంగా కలిసిన అనంతరం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సునాక్… వెనువెంటనే … Read More

ఖార్గేకు సోనియా అభినంద‌న‌లు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించడం పట్ల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన శశి థరూర్ పై మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. మొత్తం … Read More

భార్యను తల్లిని చేసేందుకు.. ఖైదీకి పెరోల్ మంజూరు చేసిన హై కోర్టు

రాజాస్థాన్ హైకోర్టు కీల‌క తీర్పుని ఇచ్చి సంచ‌ల‌నంగా మారింది. ఓ బాధితురాలు తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఓ భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న … Read More

జోడో యాత్ర‌లో ప్ర‌మాదం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో బళ్లారిలో న్యూ మోక ప్రాంతంలో యాత్ర కోసం పార్టీ జెండాలను స్తంభానికి కడుతున్న సమయంలో నలుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఒకరు స్తంభానికి జెండా కడుతుండగా.. … Read More

కేసీఆర్‌కి పోటీగా స్టాలిన్ ?

జాతీయ రాజకీయాల్లో మెరుపులు మెరిపించడం అంత ఈజీ కాదు.అందుకే ఉత్తరాది రాష్ట్రాల పార్టీలు అక్కడ మెరుస్తున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక ముద్ర వేసాయి.గతంలో తెలుగుదేశం పార్టీ మహాకూటమిపై విపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చింది.ఈ ట్రెండ్‌ను ముందుకు … Read More

ఢిల్లీ పార్టీ ఆఫీస్‌లో కేసీఆర్‌

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..మంగళవారం ఢిల్లీ లోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించారు. స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వస్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర ప్ర‌దేశ్ వెళ్లిన కేసీఆర్‌… ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత అటు నుంచి … Read More