కొత్తపేటలో కరోన కలకలం

కొత్తపేటలో కరోనా పాజిటీవ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, వివిధ రకాల వ్యాపార సంఘాలు కలిసి ఆదివారం పూర్తిగా బంద్ పాటించాలని నిర్ణయించారు. అయితే రోజు వారి యొక్క నిర్ణయాన్ని ఈ అందరూ స్వాగతించి కొత్తపేటలో సంపూర్ణంగా అన్ని రకాల వ్యాపార సంస్థలు మూసి వేయగా,కొత్తపేట మెయిన్ రోడ్ మార్కెట్ లో ఇంటిదగ్గర బహిరంగంగా యథేచ్ఛగా మాంసం విక్రయాలు నిర్వహిస్తున్నారు.ఎవ్వరికీ కూడా మాస్కులు లేవు, అలాగే ఎవరూ కూడా సామాజిక దూరం పాటించ లేదు.దీనిపై అధికారులు దృష్టి సారించి వీరి వల్ల పలువురు కి కరోనా ప్రభల కుండా వెంటనే మాంసం అమ్మకాలు నిలుపుదల చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు