ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనా, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం. మంత్రులు ఈటల,నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారుల హాజరు.
గ్రేటర్ లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం వ్యవసాయ ఏర్పాట్లపై చర్చ