ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు చెలరేగడంతో పెరిగిన పసిడి ధరలు.

ప్రథమేష్ మాల్యా, ఎవిపి – రీసర్చ్ నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ప్రపంచ ప్రభుత్వాల యొక్క ప్రాధమిక ఆందోళన వారి దేశాల ఉత్పత్తి మరియు ఉత్పాదక సంస్థలను తిరిగి ఎలా తెరవాలనే దానిపై దృష్టి సారించింది. అదే … Read More

వాల్‌మౌంట్ ఆటోమేటిక్ థర్మామీటర్‌ను ఆవిష్కరించిన జెస్టా

జెస్టా, హెల్త్‌కేర్ పరిశ్రమలో ప్రముఖ సంస్థ అయిన స్టాన్చ్, భారతదేశం యొక్క మొట్టమొదటి ఇఎస్-టి03 వాల్‌మౌంట్ ఆటోమేటిక్ థర్మామీటర్‌ను ఆవిష్కరించింది. అధునాతన ఇన్-బిల్ట్ ఇన్‌ఫ్రారెడ్ చిప్‌ను ఉపయోగించి, థర్మామీటర్ పరికరానికి 15 సెం.మీ.కు దగ్గరగా వచ్చేవారి ఉష్ణోగ్రతను స్కాన్ చేస్తుంది, తద్వారా … Read More

మిడతల దండు ప్రమాదం మరోసారి

మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచిఉన్న నేపథ్యలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలో … Read More

IIT JEE, NEET పరీక్షల తయారీ విభాగంలోకి ప్రవేశించిన అడ్డా247

పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సహాయం చేయడానికి JRS ట్యుటోరియల్‌తో భాగస్వామ్యం నాణ్యమైన విద్యను సులువుగా పొందడం ద్వారా విద్యార్థులను శక్తివంతం చేయాలనే దాని లక్ష్యాన్ని తెలియజేస్తూ, పరీక్ష తయారీ కోసం భారతదేశపు అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్య-సాంకేతిక సంస్థ … Read More

ఒకినావా FY 20-21 మూడో త్రైమాసికంలో 100 శాతం ‘మేక్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ని లాంఛ్ చేయనుంది.

మేక్ ఇన్‌ ఇండియాపై దృష్టి సారించే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ అయిన ఒకినావా, తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ -ఒకి100ని 100% స్థానికంగా ఉత్పత్తి చేయబడుతున్నట్లుగా ప్రకటించింది. బ్రాండ్ భారతీయ ఎలక్ట్రిక్ వేహికల్ సెగ్మెంట్‌లో భారత ప్రధాని … Read More

సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తాం: సీఎం కేసీఆర్

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి … Read More

ఆకాశ్ డిజిటల్, లాక్ డౌన్ సమయంలో డైలీ యాక్టివ్ యూజర్స్ లో నాలుగు రెట్లు పెరుగుదల గమనించింది

కోవిడ్-19 లాక్ డౌన్ ఇండియాలో ఎడ్-టెక్ సెక్టర్ అభివృద్ధిపై అధిక ప్రభావం చూపించింది. ఆకాష్ డిజిటల్ – ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్) యొక్క ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ఫార్మ్ మరియు ప్రిపరేటరీ సెక్టర్ లో నేషనల్ లీడర్ గా … Read More

ప్రాణం తీసిన క్రికెట్ గొడవ

సరదాగా ఆడిన క్రికెట్… చివరికి గొడవల మారింది. ఆ గొడవే ఆ పిల్లాడి తల్లి ప్రాణం తీసింది. మరోవైపు కుటుంబమంతా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అవినాశి సమీపంలో గణేషపురం, … Read More

భర్తను చంపేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించిన భార్య

కరోనా మాములుగా కల్లోలం సృష్టించడం లేదు. వాడుకున్నవారికి వాడుకున్నంతగా తాయారు అయింది. చివరికి ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించింది. కానీ పోస్టుమార్టం నివేదికలో … Read More