క‌రోనా మ‌ర‌ణాల‌ను దాస్తున్న ప్ర‌భుత్వం : తెజ‌స‌

ప్రభుత్వం కరోనా మరణాలను తగ్గించి చెప్తోందని మెద‌క్ జిల్లా తెజ‌స యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు హాస్పిటళ్లకు కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నాయని అన్నారు. శ్మశాన వాటికల దగ్గర దహనం చేస్తున్న మృతదేహాల సంఖ్య ఎక్కవుగా … Read More

29 వ‌ర‌కు సంపూర్ణ లౌక్‌డౌన్‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచన వేసేందు విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో‌ వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు … Read More

అస్సలు తగ్గట్లే ప్రగతి ఆంటీ

44 ఏళ్ళ వయసు వచ్చినా ఈమె ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. మొన్నటికి మొన్న చీర కట్టులోనే బండి నడిపిన ప్రగతి.. దానికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసింది. అంతేకాదు తాను టాటూ ఫొటోస్ … Read More

మేడ్చల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లో డేజంర్‌

గ్రేటర్ శివారు మేడ్చల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా డేంజర్‌‌‌‌ బెల్స్‌‌‌‌ మోగిస్తోంది. రెవెన్యూ పరంగా వేరే జిల్లాలే ఆయా జిల్లాల్లోని కొన్ని ఏరియాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కోర్ సిటీకి ఆనుకుని10కిలోమీటర్ల పరిధిలోనే … Read More

బుడ్డోడి ఆస్తులు 250 కోట్లకు పైగా

ఈ ఆఫ్రికన్ బుడ్డోడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కదా. సోషల్ మీడియాలో పాపులర్ ఫిగర్. వింత హావభావాల కోసం ఇతని మెమీజ్(memes) ను విస్తృతంగా వాడుతున్నారు. మన దగ్గరే కాదు. ప్రపంచమంతటా. షాకింగ్ న్యూస్ ఏమిటింటే ఇతను టీనేజి కుర్రాడు కాదు. … Read More

ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు చెలరేగడంతో పెరిగిన పసిడి ధరలు.

ప్రథమేష్ మాల్యా, ఎవిపి – రీసర్చ్ నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ప్రపంచ ప్రభుత్వాల యొక్క ప్రాధమిక ఆందోళన వారి దేశాల ఉత్పత్తి మరియు ఉత్పాదక సంస్థలను తిరిగి ఎలా తెరవాలనే దానిపై దృష్టి సారించింది. అదే … Read More

వాల్‌మౌంట్ ఆటోమేటిక్ థర్మామీటర్‌ను ఆవిష్కరించిన జెస్టా

జెస్టా, హెల్త్‌కేర్ పరిశ్రమలో ప్రముఖ సంస్థ అయిన స్టాన్చ్, భారతదేశం యొక్క మొట్టమొదటి ఇఎస్-టి03 వాల్‌మౌంట్ ఆటోమేటిక్ థర్మామీటర్‌ను ఆవిష్కరించింది. అధునాతన ఇన్-బిల్ట్ ఇన్‌ఫ్రారెడ్ చిప్‌ను ఉపయోగించి, థర్మామీటర్ పరికరానికి 15 సెం.మీ.కు దగ్గరగా వచ్చేవారి ఉష్ణోగ్రతను స్కాన్ చేస్తుంది, తద్వారా … Read More

మిడతల దండు ప్రమాదం మరోసారి

మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచిఉన్న నేపథ్యలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలో … Read More

IIT JEE, NEET పరీక్షల తయారీ విభాగంలోకి ప్రవేశించిన అడ్డా247

పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సహాయం చేయడానికి JRS ట్యుటోరియల్‌తో భాగస్వామ్యం నాణ్యమైన విద్యను సులువుగా పొందడం ద్వారా విద్యార్థులను శక్తివంతం చేయాలనే దాని లక్ష్యాన్ని తెలియజేస్తూ, పరీక్ష తయారీ కోసం భారతదేశపు అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్య-సాంకేతిక సంస్థ … Read More