త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో ప్రీటెర్మ్ పిల్ల‌లు సుర‌క్షితం

నెల‌లు నిండ‌క ముందే పుట్టే పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని, ఆ స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే వాళ్లు జీవితాంతం ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంద‌నిఅన్నారు కిమ్స్ సవీర వైద్యులు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే (నెలల … Read More

టాలీవుడ్ లో అందాలు ఆరాబోస్తున్న ప్రియాంక శ్రీ

హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల మోడల్ ప్రియాంక శ్రీ, తన ప్రతిభ, వ్యక్తిత్వం, ప్రొఫెషనల్ దృక్పథంతో టాలీవుడ్ & ఓటీటీ రంగాల్లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. 5’7″ ఎత్తు, మెయింటెయిన్ చేసిన అథ్లెటిక్ బాడీ, నేచురల్ లుక్, సంప్రదాయ-మోడ్రన్ వార్డ్రోబ్‌లో సమాన నైపుణ్యం … Read More

బాలి చిత్రంలో అందాలు ఆరాబోస్తున్న మోహన

వర్ధమాన తారా మోహన సిద్ధి చిత్రసీమలో దూసుకుపోతుంది. ఇటీవల నటించిన సినిమాల్లో మంచి పేరు సంపాధించిన ఆమె మరో అడుగు ముందుకు వేసింది. పాలిక్ స్టూడియోస్, బి ఎస్ ఆర్ కె, డి ఆర్ ఎస్ మరియు ఆర్ ఎస్ క్రియేషన్ … Read More

ప్రభుత్వ సారాయి దుకాణంలో దుమ్ము రేపుతున్న మోహన

ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి … Read More

దమ్ముంటే అరెస్ట్ చేయండి : కేటీఆర్

హైదరాబాద్ 9 సెప్టెంబర్ 2025: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్‌ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తన అరెస్టుపై కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని … Read More

శేరిలింగంపల్లిలో సెంచురీ మ్యాట్రెసెస్ స్టోర్‌ను ప్రారంభించిన పీవీ సింధు

హైదరాబాద్, 26 సెప్టెంబర్, 2025: భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెసెస్ బ్రాండ్ సెంచురీ మ్యాట్రెసెస్ తన కొత్త ఎక్స్పీరియెన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఘనంగా ప్రారంభించింది. ఈ స్టోర్‌ను పద్మభూషణ్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, తెలంగాణ శాసనసభ్యులు … Read More

వైరప్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారని జనసేన పార్టీ ఇచ్చిన సందేశానికి, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. … Read More

సోఫాల విభాగంలో అడుగిడిన సెంచురీ మాట్రెసెస్‌

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 26, 2025: భార‌త‌దేశంలో నిద్రవిష‌యంలో ప్ర‌త్యేక‌త సాధించిన సెంచురీ మాట్రెసెస్ ఇప్పుడుకొత్త‌గా సెంచురీ సోఫాల‌తో బెడ్రూంల నుంచి లివింగ్ రూంల‌లోకికూడా ప్ర‌వేశించింది. వీటిని కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్ పీవీసింధు హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించారు. ఇన్నాళ్లూ ప‌రుపులు, దిండ్ల‌కే ప‌రిమిత‌మైన ఈ … Read More

మేడారం జాతర అభివృద్ధికి 150కోట్లు

ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు, ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించడానికి మేడారంకు తరలివస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలు, సెలవుదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారం ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మేడారంలో పర్యటించనున్నారు. మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై పూజారులు, ఆదివాసీ నేతలు, గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఇప్పటికే సోమవారం ఆయన కార్యాలయంలో అధికారులు, మంత్రులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఏమిటంటే ప్రతి నిర్మాణం ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలనేది. ఈ క్రమంలో గ్రానైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ పదార్థాలను వినియోగించాలని నిర్ణయించారు. స్థపతి ఈమని శివనాగిరెడ్డి మార్గదర్శకత్వంలో పనులు సాగనున్నాయి.గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం, ద్వారాల సంఖ్య పెంచడం, భారీ స్వాగత తోరణాల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ప్రత్యేకంగా తోరణాల ఎత్తు 40 అడుగుల వరకు పెంచాలని యోచిస్తున్నారు. భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు జరగకుండా క్యూలైన్లను బలపరుస్తారు. గద్దెల చుట్టూ ర్యాంపులు, ఎత్తైన ప్రదేశాలు నిర్మించి భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. రూ.150 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక వచ్చే ఏడాది జనవరి చివర్లో జరగబోయే మహా జాతర దృష్ట్యా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అందులో రూ.91 కోట్లు రోడ్ల విస్తరణ, వంతెనలు, కాలువల నిర్మాణానికి వినియోగించనున్నారు. మిగిలిన నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతులు కల్పించనున్నారు.

8 నెలల శిశువు ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌ లిటిల్ స్టార్స్ & షీ వైద్యులు

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 23, 2025: 8 నెలల శిశువుకు శ్వాసనాళంలోని ఏర్పడిన భారీ కణితిని తొలగించి ప్రాణాలు కాపాడారు. ఇంత తక్కువ వయసున్న శిశువుకి ఇలాంటి చికిత్స చేయడం హైదరాబాద్ లో తొలసారి. ఇందుకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ లోని లిటిల్ … Read More