ముఖ్యమంత్రి సహాయనిధికి భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కృష్ణ ఎమ్. … Read More

ఒకినావా డీలర్‌ మార్జిన్‌ను ప్రతి అమ్మకానికి 11శాతానికి పెంచింది

ఒకినావాదేశం మొత్తం కూడా కొవిడ్-19కు విరుద్ధంగా పోరాడుతుండటంతో, ఒకినోవా తన డీలర్ల కొరకు ప్రతి అమ్మకంపై మార్జిన్‌లను 8 % నుంచి 11%కు పెంచింది. ఒకినావా- భారతదేశపు ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘మేక్ ఇన్ ఇండియా’పై ఫోకస్‌తో తన … Read More

ఒపెక్ మరియు మిత్రదేశాల ఉత్పత్తి కోతపై ముడి చమురు లాభాలు పొందింది, అయితే లోహాలు యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతల వాతావరణంలో అస్పష్టంగా ఉన్నాయి

-ప్రథమేష్‌మాల్యా, చీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సంబంధిత లాక్‌డౌన్లు ముగియడంతో, స్పెక్ట్రం అంతటా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు రాబోయే వారాల్లో … Read More

సెన్సెక్స్, నిఫ్టీ 6% తగ్గాయి; లాక్‌డౌన్ పొడిగింపు, వాణిజ్య యుద్ధభేరీపై మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి

అమర్ దేవ్ సింగ్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ హెడ్ అడ్వైజరీ సెన్సెక్స్ మరియు నిఫ్టీ వరుసగా 5.94% మరియు 5.74% కు పడిపోవడంతో ఇది ఈక్విటీల వద్ద రక్తపుటేరుగా మారింది. ఎన్‌ఎస్‌ఇలో, 13 సూచికలు – లేదా ఎక్స్ఛేంజిలో జాబితా చేయబడిన … Read More

భారత్‌పే రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది

భారతదేశపు అతిపెద్ద మర్చంట్ పేమెంట్ అండ్ లెండింగ్ నెట్‌వర్క్ సంస్థ భారత్‌పే తన యాప్‌లో రెండు కొత్త ఉత్పత్తులను వ్యాపారుల కోసం ప్రవేశపెట్టింది. ‘పైసా బోలెగా’ – లావాదేవీల వాయిస్ హెచ్చరికలతో, దుకాణదారులు తమ భరత్‌పే క్యూఆర్ ద్వారా స్వీకరించిన అన్ని … Read More

క్యూ4 ఫలితాలు కీలకం

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ సరళిపై నిపుణుల అంచనా దేశీయ స్టాక్‌ మార్కెట్లను ఈ వారం కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు ప్రధానంగా నిర్దేశించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికానికి(జనవరి-మార్చి)గాను కార్పొరేట్‌ సంస్థలు ఆర్థిక ఫలితాలను … Read More

బంగ్లాదేశ్‌, భారత్‌కన్నా ఆర్థికంగా బలంగా ఉంది

కరోనా కష్టకాలంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ ఆర్థికంగా భారత్‌కన్నా బలంగా ఉంది. చైనా కన్నా కూడా దృఢంగా ఉంది. ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక జరిపిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడయింది. కరోనా కారణంగా ఏ దేశం ఎంత బలంగా ఉందనే విషయాన్ని … Read More

భారత్‌లో లాక్‌డౌన్‌ బాగా దెబ్బతీసింది: అమెజాన్

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ శుక్రవారం … Read More

లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ నెలలో కార్ల జీరోసేల్స్: మారుతీ సుజుకీ

లాక్‌డౌన్ వల్ల మారుతీ సుజుకీ కార్ల కంపెనీ ఏప్రిల్ నెలలో జీరోసేల్స్ తో కంపెనీ వెనుకబడింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలోమారుతీ సుజుకీలో మార్చి 22వతేదీ నుంచి కార్ల విక్రయాలు, ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా ప్రభావం కార్ల కంపెనీలపై తీవ్ర ప్రభావం … Read More

ఆర్ధికరంగం కోలుకోవడానికి చాల సమయం పడుతుంది

కరోనా లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థికరంగం గాడిలో పడాలంటే చాలా సమయం పడుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో చేసిన పలు సర్వేల ఆధారంగా పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు … Read More