నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది
నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది . నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఎనిమిదేళ్లకు ఈ మానవ మృగాలకు ఉరి శిక్ష పడింది . డిసెంబరు 16, 2012 న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది . … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది . నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఎనిమిదేళ్లకు ఈ మానవ మృగాలకు ఉరి శిక్ష పడింది . డిసెంబరు 16, 2012 న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది . … Read More
పదవ తరగతి లో ఫెయిల్ అవుతానని భయంతో పరీక్ష రాస్తున్న భవనంపై నుండి దూకి మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రుల ఒత్తిడి పాఠశాల యాజమాన్యం ఒత్తులతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన హైదరాబాదు … Read More
జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది. ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత … Read More
కరోనా వైరస్ మనదేశం లోను రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలెడుగులోకి వస్తుండడం తో కేంద్రం అలర్ట్ అయ్యింది. తాజాగా గువువారం కరోనా సోకి నాల్గో వ్యక్తి మరణించారు. పంజాబ్ లో … Read More
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ చైనా లో మొదలై కొన్ని దేశాలను భయపెడుతు ఉంది. ఆయా దేశ ప్రభుత్వాలు ఈ వైరస్ పార్టీ నుండి బయటకు తగు చర్యలను సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ వైరస్ భారతదేశాన్ని … Read More
తిరుమల… ✍? వారం రోజులు పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదు ✍? శ్రీవారికి యథాతథంగా కైంకర్యలు ఏకాంతగా నిర్వహిస్తాం ✍? టీటీడీ అనుబంధ ఆలయలకు తాత్కాలిక భక్తులకు ప్రవేశం లేదు, నిత్య కైంకర్యలు యథాతథంగా నిర్వహిస్తాం ✍? ఎస్విబిసి … Read More
ఆమెరికాలో పని చేస్తున్న మన తెలుగు వైద్యురాలు పంపిన మేసేజ్. కరోనా వైరస్ – ప్రపంచ మహమ్మారి! మొత్తం చదివే ఓపిక లేనివాళ్లకు ముఖ్యమైన విషయాలు ముందు: కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు. భారతీయులతో సహా! భారతీయులు ‘ఎంత … Read More
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పదవతరగతి పరీక్షలు. విద్యార్థిని విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు స్వతహాగ మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు వడివడిగా హాజరయ్యారు. పిల్లల తండ్రి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద కు తోలుకొని వచ్చారు.
కరుణ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని అమెరికాలో ఉంటున్న భారతీయులు సూచనలు చేశారు…