డైవర్షన్ పొలిటికల్స్ చేస్తున్న తెరాస, వైకాపా – మాధవి

తమ తప్పులను పక్కదోవ పట్టించుకోవడం కోసం వైకాపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి మాధవి. అమరుల త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రాన్ని తిరిగి కలపాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు. వైకాపా నాయకులు సజ్జల … Read More

ఇక భారత్ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర స‌మితి భారత‌ రాష్ట్ర స‌మితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాల‌ని ఈ ఏడాది ద‌స‌రా ప‌ర్వ‌దినం రోజున ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పార్టీ త‌రఫున కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన విష‌యం విదిత‌మే. ఎట్ట‌కేల‌కు … Read More

గుజరాత్ లో కాషాయం రెపరెపలు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా సత్తా చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘యూపీ రాంపూర్‌లో, బిహార్‌ ఉపఎన్నికల్లో భాజపా అద్భుత ప్రదర్శన చేసింది. బిహార్‌లో మున్ముందు భాజపా విజయానికి ఇది చిహ్నం. హిమాచల్‌లో 1శాతం తేడాతో అధికారం … Read More

తెలంగాణలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు – సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనం ప్రారంభించి, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణలో గోల్ మాల్ గోవిందం గాళ్లు, అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారని విమర్శించారు. ఇలాంటి … Read More

జగన్ మౌనమేలా – మోడీ

సొంత చెల్లిని ఇబ్బంది పెడితే కనీసం స్పందించలేదు అని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి, కేసీఆర్‌ సర్కారుపై పోరాడుతున్న సొంత చెల్లెలు షర్మిలపై దాడి జరిగినా… హైదరాబాద్‌ … Read More

గ‌వ‌ర్న‌ర్‌తో ష‌ర్మిల భేటీ అందుకేనా ?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి సమావేశం కానున్నారు. పాదయాత్రలో తమ బస్సుపై దాడి ఘటన, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరును గవర్నర్‌కు … Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ క‌విత‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు … Read More

ఆళ్ల‌పై లోకేష్ మండిపాటు

మంగళగిరి నియోజకవర్గంలో “బాదుడే బాదుడు” కార్యక్రమంలో భాగంగా నూతక్కి గ్రామంలో నారా లోకేష్ పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి మరీ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఎలాంటి కష్టం ఉన్నాగాని ఆదుకుంటానని గ్రామస్తులకు లోకేష్ భరోసా … Read More

డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరులో జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. … Read More

డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గౌరవ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి … Read More