హోదా దీక్ష’ గ్రాండ్ సక్సెస్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన ఒక రోజు ధర్మ పోరాట దీక్ష ఘన విజయం సాధించింది. దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన … Read More

నాటుసారా తాతా 92 మంది మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో నాటుసారా తాగి మృతిచెందిన వారి సంఖ్య 92కి చేరింది. మీరట్‌లో 18 మంది, సహరాన్‌పూర్‌లో 46, రూర్కీలో 20, కుశీనగర్‌లో 8మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సహరాన్‌పూర్‌లో మృతిచెందిన వారికి … Read More

బినామీ వీవర్ సొసైటీ

ఆప్కో ఛైర్మన్ గుజ్జల శ్రీను బినామీ వీవర్ సొసైటీ ల అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోన్న ఆ ఛానల్ కథనం. కడపలో కలెక్టరేట్, తహశీల్దార్, ఆప్కో కార్యాలయాల పై ముట్టడి, వరుస ఆందోళనలు.. రేపు మంగళగిరిలోని ఆప్కో ప్రధాన కార్యాలయం … Read More

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే: నరేంద్ర మోదీ

‘స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ కోరుకున్నారు. నేనిప్పుడు ఆయన కోరిక నెరవేరుస్తున్నానంతే” – ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్‌సభలో ప్రసంగించారు. తమ … Read More

ఈడీ: రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి?

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 12వ తేదీన జైపూర్‌లోని ఈడీ కార్యాలయంలో జరగనుంది. … Read More

కుంభమేళా: త్రివేణీ సంగమంలో స్నానానికి పోటెత్తిన జనం

కుంభమేళాలో స్నానమాచరించడానికి ప్రధానమైన రోజుల్లో ఒకటైన మౌని అమావాస్య నాడు కోట్ల సంఖ్యలో యాత్రికులు స్నానాలు ఆచరించారు. గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమంలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. ఈ నెల 4న త్రివేణీ సంగమంలో … Read More

గాంధీ బొమ్మను ‘షూట్’ చేసిన హిందూ మహాసభ నేత పూజా పాండే అరెస్టు

మహాత్మా గాంధీ బొమ్మను ఎయిర్ పిస్టల్‌తో కాల్చిన హిందూ మహాసభ నాయకురాలు పూజా పాండేను అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజైన జనవరి 30న హిందూ మహాసభ నిర్వహించిన ఒక ‘వేడుక’లో … Read More

తీర్థం 3 సార్లు ఎందుకు తీసుకోవాలి

తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా? ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం..!! దేవునికి పూజ చేసిన … Read More