రైతుల సేవ‌కే సీఎం అంకితం : తిరుప‌తి యాద‌వ్

అన్నదాతల అభ్యున్నతికే రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తోందని తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్ అన్నారు. రైతును రాజు చేయడం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడం కోసం వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. … Read More

స‌చివాల‌యంలో అన్ని సౌక‌ర్యాలుండాలి : కేసీఆర్‌

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ … Read More

హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గులేదు : తెజ‌స‌

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌ర‌శేఖ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. నేతలు ప్రజాసంక్షేమాన్ని వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిపక్షంగా తెజ‌స సలహాలు ఇస్తుంటే రాజకీయ ఉద్దేశ్యంతో చూస్తూ, అవాకులు, చవాకులు … Read More

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ప్రకటిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను నియమించిన హైకమాండ్‌ ఆయన్ను తొలగించింది. తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించినప్పటి నుంచే ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని … Read More

సిగ్గుమాలిన రాజకీయాలకు ప్రతీకగా తెరాస :రాజశేఖర్ రెడ్డి

ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే మెదక్ ప్రజలను ఒక్క రోజు కూడా పట్టించుకోని మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఈరోజు మాత్రం కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెదక్ ప్రాంతంలో మొక్కలు నాటడం, రక్తదానం చేయడం కేటీఆర్ మెప్పు కోసమేనని మెదక్ … Read More

కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శాంబిపూ రాజు

టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కే.టి.ఆర్ గారి జన్మదిన సందర్బంగా #Giftasmile# కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపల్ పరిధిలోని వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు … Read More

రాష్ట్రానికి వ‌న్నె తెచ్చే నేత కేటీఆర్ : ‌తిరుప‌తి యాద‌వ్‌

దేశంలో ఎంతోమంది యువతకు రాజకీయ అవకాశాలు వచ్చినా, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు తరహాలో రాజకీయాల్లో రాణించింది అతికొద్ది మంది మాత్రమేనని తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి అన్నారు. కేటీఆర్‌ చేపడుతున్న సంస్కరణలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. … Read More

స‌చివాల‌యంలో అస‌లేం జ‌రుగుతోంది ?

రాష్ట్ర స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌లను ప్ర‌భుత్వం ఎందుకు దాస్తోంది. దీంతో ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్టం ఏందీ, మీడియాకు తెలియ‌జేస్తే వ‌చ్చే న‌ష్టం ఏందీ.ఎందుకీ దాప‌రీకాలు. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో మ‌దిలో మొద‌లుతున్న ప్ర‌శ్న‌.రాష్ట్ర స‌చివాల‌యంలోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు, … Read More

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీపై ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ నాయ‌కులు

రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్‌ కోటా … Read More

డివిజ‌న్ అభివృద్ధే మా ల‌క్ష్యం : ‌తిరుప‌తి యాద‌వ్

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 18 డివిజన్ అభివృద్ధి చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని డివిజ‌న్ తెరాస పార్టీ నూత‌న‌ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఇవాళ పార్టీ నూత‌న క‌మిటీ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా తిరుప‌తియాద‌వ్ మాట్లాడుతూ 18 డివిజన్ … Read More