విద్యాసాగర్ రావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళి

తెలంగాణ జల నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. … Read More

ఎస్ అర్ నగర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని సందర్శించనున్న కేంద్ర బృందం

రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కు చెందిన బృందాలు పరిశీలనకు వచ్చాయి. నలుగురు సభ్యుల కేంద్ర బృందం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్థాయి అంచనాలను తయారు చేస్తున్నది. మధ్యాహ్నం … Read More

భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు : కేంద్రం

కరోనా కేసులు దేశంలో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా పెరుగుతున్నా తాజా కేసుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1543 కరోనా పాజిటివ్‌ కేసులు … Read More

గల్లీ సిన్నది- గరీబోళ్ల మనసు పెద్దది

• ముఖ్యమంత్రి సహాయనిధి కి 10000 విరాళం (నెల జీతం 12000లోంచి) • మంత్రి కే తారకరామారావు కి చెక్కు అందించిన అలివేలు • అలివేలు ఆలోచనకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ • అలివేలు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కాసేపు మాట్లాడిన మంత్రి • తన కుటుంబానికి ఏదైనా నా … Read More

ఐటీ రంగానికి డోకా లేదు : కేటీర్

• అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన కేటీఆర్• ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని యంయస్ యంఈ పరిశ్రమలకు పలు మినహాయింపులను కోరిన మంత్రి కేటీఆర్• వివిధ … Read More

లక్షకు చేరువలో కరోనా కేసులు ఎక్కడో తెలుసా ?

విశ్వాన్ని మొత్తం వణికిస్తున్న కరోనా ఆ దేశాన్ని కూడా వదలలేదు. రోజు రోజుకి అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రష్యాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,411 పాజిటివ్‌ … Read More

307.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధిహామి కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు పని దొరకడం కష్టంగా ఉండడంతో వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఉపాధిహామీ పథకానికి 307.50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ … Read More

అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

తెలంగాణాలో కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్లాస్మా థెరపీ తెర మీదకి వచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పని మరింత సులువుగా మారింది. అయితే ఇందుకు కరోనా నుండి కోలుకున్న వారి … Read More

తెలంగాణాకి శుభసూచకం : కెసిఆర్

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 … Read More