ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలు!

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, … Read More

రెడింగ్టన్ నుండి కొత్త ఐఫోన్ SE

రెడింగ్టన్ శక్తివంతమైన మరియు సరసమైన కొత్త ఐఫోన్ SE ని అందిస్తుంది. స్మార్ట్ఫోన్లో అత్యంత వేగవంతమైన చిప్ అయిన A13 బయోనిక్, ఐఫోన్ SE గొప్ప బ్యాటరీ లైఫ్ , నీరు మరియు ధూళి నిరోధకతతో అసమానమైన పనితీరును అందిస్తుంది మరియు … Read More

మళ్లీ పెళ్లి చేసుకున్న దిల్ రాజు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (49) నిన్న మాతృ దినోత్సవం నాడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించాడు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (49) నిన్న మాతృ దినోత్సవం నాడు పెళ్లి … Read More

యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్

ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ అనితా … Read More

ఇవాళ సీఎంలతో మరోసారి ప్రధాని సమావేశం

లాక్‌డౌన్‌ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడనున్నారు. ఇవాళbమధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. రేపటి సమావేశంలో కేంద్ర హోం, … Read More

తెలంగాణలో మరో 33 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కూడా పెరిగింది. నిన్న 31 కేసులు నమోదు అవ్వగా.. తాజాగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కి చేరింది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ … Read More

రైల్వే ప్రయాణికులకు శుభవార్త
రేపటి నుంచి బుకింగ్‌లు

కరోనా వైరస్‌ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్‌డౌన్‌ మూడోసారి మే 17వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. … Read More

మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చేర్పించారు. ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గుండె చికిత్స … Read More

12 నుంచి ప‌ట్టాలెక్క‌నున్న‌ 15 రైళ్లు

చాలా కాలం తరువాత దేశ ప్రజలకు మరో తీపి కబురు చెపింది రైల్వే శాఖ. మే 12వ తేదీ నుంచి రైల్వేశాఖ త‌న సేవ‌ల‌ను క్ర‌మంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్లను సాధార‌ణ ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డానికి ఉప‌యోగించ‌నున్నారు. ఈ రైళ్లు … Read More

రైతులు ఒకే పంట వేయద్దు

రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయాధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని, వారు పండించిన … Read More