కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రి : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంది పడ్డారు. రైతులు కష్టాలు పడుతుంటే పటించుకోవడం లేదని విమర్శించారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ‌బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని … Read More

పంటలను మార్చండి : తెలంగాణ సర్కార్

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ … Read More

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీరియస్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పై పోరు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. కేఆర్ఎంబి చైర్మన్ ను నేరుగా కలిసి వివరించాలని రజత్ కుమార్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్. … Read More

తెలంగాణ, ఏపీ నీళ్ల యద్ధం

ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జిఓ పై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కు ఇరిగిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి … Read More

మా నీళ్లు మాకు కావాలి : కెసిఆర్

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని … Read More

ఉపాధి కావాల‌నుకునే కూలీల కోసం కొత్త‌గా జాబ్ కార్డులు

ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా వైప‌రీత్యం…వేస‌వి కాలం… దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు క‌ల్పించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌ను … Read More

జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం : కెసిఆర్

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి … Read More

కరోనా వచ్చింది టూరిస్టు వీసాపై కాదు: మహీంద్ర

లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఆత్మహత్యా సదృశ్యమని (హరాకిరి) ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అన్నారు. లక్షల మంది ప్రాణాలు కాపాడుకొనేందుకు లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ ఇంకా పొడిగిస్తే సమాజంలోని బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని … Read More

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరింది. మృతుల సంఖ్య 30గా రాష్ట్ర … Read More

నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహాన్ని రూపొందించండి: సీఎం కేసీఆర్ ఆదేశం

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే … Read More