జూన్ 3న ప్రేక్ష‌కుల ముందుకు పృథ్వీరాజ్

ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న పృథ్వీరాజ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది. జూన్ 3వ తేదీన సినిమా విడుద‌ల చేయ‌డానికి టీం రంగం సిద్దం చేస్తోంది. పృథ్వీరాజ్‌తో పాటు అక్ష‌య్ కుమార్‌, మ‌నుషిచిల్ల‌ర్‌, డుట్ సంజ‌య్‌, సోనుసుధ్ న‌టించగా డా. చంద్రాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఎలా ఉన్న‌ది అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే.