మహిళ పారిశ్రామిక వేత్తలకే భవిష్యత్తు – కేంద్రం

మహిళా దినోత్సవం సందర్భంగా, న్యూ ఢిల్లీలో ఇండియా SME ఫోరమ్‌తో MSME మంత్రిత్వ శాఖ సంయుక్తంగా శక్తి నేషనల్ కన్వెన్షన్ 2023ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర MSME మంత్రి నారాయణ్ రాణే ముఖ్య అతిథిగా హాజరయ్యారు, రాష్ట్ర (MSME) మంత్రి … Read More

విదేశాలకు వెళ్లే వారిలో అమ్మాయిలే అధికం

ఉన్న‌త‌విద్య కోసం విదేశాల‌కు వెళ్ల‌డం విద్యార్థులంద‌రికీ ఓ క‌ల‌. ఈ క‌ల‌ను సాకారం చేసుకోవ‌డంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజ‌లో ఉంటున్నారు. గ‌త సంవ‌త్స‌రం భార‌త‌దేశం నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో 82,500 ఎఫ్‌1 (విద్యార్థి) వీసాలు వ‌స్తే, అందులో అత్య‌ధికులు … Read More

పర్యటాక కేంద్రంగా ఉత్తరాఖాండ్

శీతాకాలపు పర్యాటకు కేంద్రంగా, మంచు క్రీడలకు వేదికగా మారుతోంది ఉత్తరాఖాండ్. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న మంచు క్రీడలకు ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. ఇప్పటికే దేశంలోని కొన్ని మంచు ప్రదేశాల్లో అందుబాటులో క్రీడలు ఇప్పుడు ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో మరింత ముందకు … Read More

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి

 త్వరలో జాతీయ బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.   దీనిపై ప్రతిపాదనలు పంపిన … Read More

ఇక భారత్ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర స‌మితి భారత‌ రాష్ట్ర స‌మితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాల‌ని ఈ ఏడాది ద‌స‌రా ప‌ర్వ‌దినం రోజున ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పార్టీ త‌రఫున కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన విష‌యం విదిత‌మే. ఎట్ట‌కేల‌కు … Read More

దేశంలోనే తొలిసారిగా 12 కిలోల కాలేయాన్ని తీసేసిన కిమ్స్ వైద్యులు

ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన గృహిణికి ఒకే రోజు కాలేయం, మూత్ర‌పిండాల మార్పిడి 14 గంట‌ల పాటు శ‌స్త్రచికిత్స‌లు చేసిన న‌లుగురు వైద్య నిపుణులు ఎవ‌రికైనా కాలేయం 12 కిలోల బ‌రువు ఉందంటే అస‌లు వైద్య చ‌రిత్ర‌లోనే న‌మ్మ‌డం చాలా క‌ష్టం. ఒక మ‌హిళ … Read More

గుజరాత్ లో కాషాయం రెపరెపలు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా సత్తా చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘యూపీ రాంపూర్‌లో, బిహార్‌ ఉపఎన్నికల్లో భాజపా అద్భుత ప్రదర్శన చేసింది. బిహార్‌లో మున్ముందు భాజపా విజయానికి ఇది చిహ్నం. హిమాచల్‌లో 1శాతం తేడాతో అధికారం … Read More

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు 8,36,936. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఈ విషయం తెలిపారు. … Read More

కరోనా వైరస్ మానవ సృష్టే… అమెరికా శాస్త్రవేత్త

ప్రపంచవ్యాప్తంగా మానవాళి పాలిట మహమ్మారిలా విజృంభించిన కొవిడ్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా ఇప్పటిదాకా చెబుతూ వస్తోంది. కానీ అది అవాస్తవం అనీ, కరోనా వైరస్ ప్రయోగశాలలో సృష్టించిన వైరస్ అని అమెరికా పరిశోధకుడు ఆండ్రూ హఫ్ సంచలన వ్యాఖ్యలు … Read More

కోవిడ్ తర్వాత పెరిగిన ఊపిరితిత్తుల మార్పిడి – డా. సందీప్ అత్తావర్

కోవిడ్19 మహామ్మారి తర్వాత ఊపిరితిత్తుల మార్పిడి గణణీయంగా పెరిగిందన్నారు ఇండియన్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ (ఐఎన్ఎస్‌హెచ్ఎల్‌టీ) అధ్యక్షుడు డా. సందీప్ అత్తావర్. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో జరుగుతున్న జాతీయ సదస్సును … Read More